సూర్యాపేట ప్రభుత్వ జనరల్ దవాఖానలో ఓ సీనియర్ అసిస్టెంట్ ఈ నిర్వాకానికి ఒడిగట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఉద్యోగాలను తెగనమ్ముకునే ఘనుల వ్యవహారం కాస్త బయటకు పొక్కి హైదరాబాద్ దాకా ఫిర్యాదులు వెళ�
ఉమ్మడి జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. కొద్ది రోజుల నుంచి విపరీతంగా ప్రబలుతున్నాయి. ఎక్కడ చూసినా వైరల్ ఫీవర్లతో జనం బాధపడుతున్నారు. అక్కడక్కడగా డెంగీ బారిన కూడా పడుతున్నారు. జ్వరాలు పెరగడంతో ద�
ఇప్పటివరకు ఉన్నతాధికారులు, వారి కుటుంబ సభ్యుల డెలివరీలు మాత్రమే ప్రభుత్వ దవాఖానలో జరగ్గా, మొట్టమొదటిసారిగా కరీంనగర్ కలెక్టర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖాన (జీజీహెచ్)లో సర్జరీ చేసుకొని అ
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖాన(జీజీహెచ్)లో కలెక్టర్ పమేలా సత్పతికి ఆదివారం మెడికల్ సూపరింటెండెంట్ గుండా వీరారెడ్డి ఆధ్వర్యంలో వైద్యులు శస్త్రచికిత్స చేశారు.
కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖాన (జీజీహెచ్)లో వైద్య పరీక్షలు క్రమంగా నిలిచి పోతున్నాయి. ముఖ్యంగా వైద్యులు, సిబ్బంది లేక సేవలు కొరవడుతున్నాయి. దవాఖాన నిర్వహణకు కనీస నిధులు లేక పోవడంతో సమస్యలు వెంటాడుతున
నిత్యం రోగులతో రద్దీగా ఉండే జీజీహెచ్లో ఓ చిన్నారి కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఉదయం నుంచి రాత్రి వరకు రోగులు, వారి బంధువులు రాకపోకలు సాగించే దవాఖానలో తల్లి పక్కన నిద్రిస్తున్న ఏడాది బాలుడు అపహరణకు గుర
జీజీహెచ్లో ఇటీవల న్యూరో సర్జరీ సేవలు ప్రారంభించామని, ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ తరహాలో యూరాలజీ సేవలను అందిస్తున్నామని సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ అన్నారు.
వేతనాలు అందక కుటుంబ పోషణ భారంగా మారిందని పలువురు పారిశుద్ధ్య కార్మికులు వాపోయారు. శుక్రవారం వనపర్తి జిల్లా జనరల్ దవాఖాన ఎదుట ఏఐటీయూసీ నాయకులతో కలిసి జీజీహెచ్, ఎంసీహెచ్ విభాగాల్లో పనిచేస్తున్న కార్మ
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మంగళవారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై లారీ-కారు-టాటా ఏస్ వాహనం ఢీకొన్నాయి. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మర�
రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖానలో ట్రాన్స్జెండర్లకు ఓపీ సేవలు అందుబాటులోకి వచ్చాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. జీజీహెచ్లో గురువారం ఓపీ సేవలను ప�
ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం..దవాఖానల్లో అత్యాధునిక వసతులను కల్పిస్తున్నది. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మెరుగైన సేవలను అందిస్తున్నది.
ఒకప్పుడు సర్కారు దవాఖానల్లో సరైన వసతులు, డాక్టర్లు, సరిపడా సిబ్బంది లేక అటువైపు చూసేందుకే ప్రజలు భయపడేవారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజారోగ్యానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారు. పేద, మధ్య తరగతి వార�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జనరల్ దవాఖాన వేదికగా సర్కారీ వైద్యశాలల ప్రతిష్ట దిగజార్చే కుట్రలు తెర లేచాయి. అత్యాధునిక చికిత్సలు అందిస్తున్న ప్రభుత్వ దవాఖానలను ప్రజలకు దూరం చేసే ప్రయత్నాలు జరుగుతు�