దేవాలయ భూములకు జియో ట్యాగింగ్లో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ సర్కారు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో దేవాలయ ప్రభుత్వ భూములను గుర్తించి కబ్జాలకు గురికాకుండా ప్రత్యేక చర్యలు తీసుకు
జిల్లాలో వనమహోత్సవం కార్యక్రమం జోరందుకున్నది. వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో మొక్కలు నాటడంలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. రోడ్లకు ఇరువైపులా, ప్రభుత్వ పాఠశాలలు, స్థలాల్లో మొక్కలన�
ఆలయ భూముల జియో ట్యాగింగ్ పనులను త్వరితగతిన చేపట్టాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులత�
వేసవి వచ్చిందంటే చాలు నగరాలు, పట్టణాల్లో భూగర్భజలం అడుగంటిపోతున్నది. నీటి కటకట తీవ్రమవుతున్నది. ఇలా ఎద్దడి రాకుండా ఉండాలంటే ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని ప్రభుత్వాలు చెబుతూ వస్తున్నాయి.
హరితహారంలో భాగంగా జిల్లాలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఆమె హరితహారంపై సంబంధిత అధికారులతో సమీక్షించా
రాష్ట్రంలోని వ్యవసాయ మోటర్లకు జియో ట్యాగింగ్ చేయడం మొదలయ్యింది. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న ఏఈ, సబ్ ఇంజినీర్లతోపాటు లైన్మెన్, జూనియర్ లైన్మెన్ స్థాయి ఉద్యోగులందరూ ఇందులో పాల్గొనాల
పచ్చదనాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా వచ్చే ఏడాదిలో 40.48 లక్షల మొక్కలను నాటాలని వికారాబాద్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ హరితహారం ప్రణా�
‘వనాలు పెరగాలి. వానలు వాపస్ రావాలి’ అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ స్వప్నం సాకారమవుతోంది. ఇప్పటికే ఎనిమిది విడతలుగా నాటిన హరితహారం మొక్కలతో ఖమ్మం జిల్లా హరితావరణాన్ని సంతరించుకుంది. తాజాగా తొమ్మిదో విడతకు
తెలంగాణకు హరితహారం తొమ్మిదో విడుత కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయడానికి అధికార యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. ఇప్పటి వరకు ఎనిమిది విడుతలు పూర్తి కాగా, ఆయా విడుతల్లో నాటిన మొక్కలతో పల్లెలు, పట్టణాలు
నిర్మల్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో శానిటేషన్ పనులపై కలెక్టర్ ప్రత్యేక దష్టి సారిస్తున్నారు. ఇప్పటికే నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల కమిషనర్లతో సమీక్ష జరిపి యాక్షన్ ప్లాన్ రూ�
తెలంగాణ అమలు చేస్తుంది.. దేశం అనుసరిస్తుంది’ అనే నానుడి మరోసారి నిరూపితమైంది. తెలంగాణ మున్సిపల్శాఖ అమలు చేస్తున్న ఇండ్లకు జియో ట్యాగింగ్ విధానం బాగున్నదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రశంసించింది.
భువన్ యాప్ ద్వారా వివరాల సేకరణ హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇండ్లను జియో ట్యాగింగ్ చేసే ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పన్ను పరి�