భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో చేపడుతున్న శిక్షణ తరగతులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి విజయ్ భాస్కర్ అన్నారు. మండల కేంద్రంలో స్థానిక కిసాన్ సంఘ్ నాయకులతో క
గిత్యాల జిల్లా మల్యాల మండలంలోని పోతారం గ్రామానికి చెందిన సామాజిక సేవకుడు ఆరె శేఖర్ గౌడ్ తెలంగాణ జాగృతి యూఏఈ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ జాగృతి అధినేత్రి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల �
నూతనంగా పీసీసీ ప్రధాన కార్యదర్శి గా నియమింపబడిన రాంభూపాల్, క్రమశిక్షణ కమిటీ సభ్యుడు రామకృష్ణ కు జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో ను కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, నుడా చైర్మన్ కేశ వే
ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజులను నియంత్రణ చేస్తామని ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యారంగంపై ప్రభుత్వం నిర్లక్ష్యo చేస్తున్నదని బీఆర్ఎస్ విద్యా�
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనపై నమ్మకంతో టీపీసీ
Tapas | అసంబద్ధమైన ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను వెంటనే నిలుపుదల చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నాగర్కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శేఖర్ ముదిరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సీపీఎం ప్రధాన కార్యదర్శిగా కేరళ మాజీ మంత్రి ఎంఏ బేబీ ఎన్నికయ్యారు. ఈ పదవికి పార్టీ నాయకులలో ఒక వర్గం అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) అధ్యక్షుడు అశోక్ దవాలేకు మద్దతు ఇచ్చారు.
Kunal Ghosh | తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత కునాల్ ఘోష్ (Kunal Ghosh)పై ఆ పార్టీ చర్యలు చేపట్టింది. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఆయనను తొలగించింది. బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన అభిప్రాయాలతో పార్టీక
CPI ML Massline | సీపీఐ ఎంఎల్ మాస్లైన్(CPI ML Massline) పార్టీ జాతీయ కార్యదర్శిగా పశ్చిమబెంగాల్కు చెందిన ప్రదీప్సింగ్ ఠాగూర్(Pradeepsingh Tagore) ఎన్నికయ్యారు.
KC Venugopal : విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలు టీఎంసీ, ఆప్లతో కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్న నేపధ్యంలో ఈ అంశంపై కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశా�
Sitaram Yechury | దేశంలో నిరుద్యోగిత రేటు విపరీతంగా పెరిగిపోయిందని, ప్రపంచ ఆహార సూచీలో కూడా భారత్ స్థానం మరింత దిగజారిందని సీపీఐ (ఎం) (CPIM) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. దాంతో ప్రజాసంక్షేమం మంటగలిసిం
Pradipsinh Vaghela: గుజరాత్ నేత ప్రదీప్ సింహ వాఘేలా.. బీజేపీ పార్టీ జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేశారు. కొన్ని రోజుల్లో అన్నీ సర్దుకుంటాయని ఆయన అన్నారు. వాఘేలా రాజీనామాను అంగీకరించినట్లు మరో సెక్
భారత హ్యాండ్బాల్ సంఘం(హెచ్ఏఐ) ప్రధాన కార్యదర్శిగా అర్సనపల్లి జగన్మోహన్రావు ఎంపికయ్యారు. జాతీయ హ్యాండ్బాల్ సమాఖ్యపై ఏడాదికి పైగా కొనసాగుతున్న ప్రతిష్ఠంభనకు తెరతీసిన జగన్మోహన్రావు..ఆసియా, అంత�