CPI ML Massline | సీపీఐ ఎంఎల్ మాస్లైన్(CPI ML Massline) పార్టీ జాతీయ కార్యదర్శిగా పశ్చిమబెంగాల్కు చెందిన ప్రదీప్సింగ్ ఠాగూర్(Pradeepsingh Tagore) ఎన్నికయ్యారు.
KC Venugopal : విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలు టీఎంసీ, ఆప్లతో కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్న నేపధ్యంలో ఈ అంశంపై కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశా�
Sitaram Yechury | దేశంలో నిరుద్యోగిత రేటు విపరీతంగా పెరిగిపోయిందని, ప్రపంచ ఆహార సూచీలో కూడా భారత్ స్థానం మరింత దిగజారిందని సీపీఐ (ఎం) (CPIM) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. దాంతో ప్రజాసంక్షేమం మంటగలిసిం
Pradipsinh Vaghela: గుజరాత్ నేత ప్రదీప్ సింహ వాఘేలా.. బీజేపీ పార్టీ జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేశారు. కొన్ని రోజుల్లో అన్నీ సర్దుకుంటాయని ఆయన అన్నారు. వాఘేలా రాజీనామాను అంగీకరించినట్లు మరో సెక్
భారత హ్యాండ్బాల్ సంఘం(హెచ్ఏఐ) ప్రధాన కార్యదర్శిగా అర్సనపల్లి జగన్మోహన్రావు ఎంపికయ్యారు. జాతీయ హ్యాండ్బాల్ సమాఖ్యపై ఏడాదికి పైగా కొనసాగుతున్న ప్రతిష్ఠంభనకు తెరతీసిన జగన్మోహన్రావు..ఆసియా, అంత�
AIADMK | పన్నీర్ సెల్వానికి ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి కే పళనిస్వామి నియామకాన్ని కేంద్రం ఎన్నికల సంఘం ఆమోదించింది. ఈ విష�
Xi Jinping | చైనా అధ్యక్షుడిగా షీ జిన్పింగ్ మరోసారి ఎన్నికయ్యారు. దీంతో వరుసగా మూడోసారి దేశ పగ్గాలు చేపట్టిన వ్యక్తిగా ఆయన నిలిచారు. దేశాన్ని పాలించే ఏడుగురు సభ్యుల స్టాండింగ్ కమిటీ జిన్పింగ్ను
అఖిల భారత అటవీ అధికారుల సమాఖ్య (ఏఐఎఫ్ఓఎఫ్)ప్రధాన కార్యదర్శిగా ఎండీ మౌజం అలీఖాన్ ఎన్నికయ్యారు. ప్రస్తుతం తెలంగాణ అటవీ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మౌజం అలీఖాన్ కామారెడ్డి జిల్ల
హైదరాబాద్ : అఖిల భారత అటవీ అధికారుల సమాఖ్య ప్రధాన కార్యదర్శిగా తెలంగాణకు చెందిన ఎండీ మౌజం అలీఖాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం తెలంగాణ అటవీ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న మౌజం అలీఖాన్�