భారత్ అనుకూల విధానాలకు పేరుపొందిన షేక్ హసీనా వాజెద్ జెన్-జీ తిరుగుబాటులో పదవిని కోల్పోయి భారత్లో ఆశ్రయం పొందారు. గందరగోళ పరిస్థితుల్లో సైన్యం వత్తాసుతో ప్రభుత్వ నిర్వహణా బాధ్యతలు చేపట్టిన మహమ్మద�
స్టాక్ మార్కెట్ దేశ ఆర్థికవ్యవస్థకు అద్దం లాంటిది. డాలర్ విలువతో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయిలో పతనం కావడం, ఎప్పుడూ లేనివిధంగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు నిధులు తరలించుకుపోవడం, ఇండియా ఎగ�
మరో దేశంలో జెన్జీ ఉద్యమం రాజుకుంది. బల్గేరియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత ఆందోళనబాట పట్టింది. వేల సంఖ్యలో యువత రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేస్తు�
Nepal : పొరుగుదేశమైన నేపాల్లో యువతరం మరోసారి భగ్గుమంది. రెండు నెలల క్రితం కేపీ ఓలీ (KP Sharma Oli) ప్రభుత్వాన్ని పడగొట్టిన కే జెన్జెడ్ ఈసారి ఆంక్షలకు వ్యతిరేకంగా నిరసనలకు దిగింది. ప్రభుత్వం పగటిపూట కర్ఫ్యూను తిరిగ�
మనదేశంలో శీతాకాలానికి వివాహాల సీజన్గా పేరున్నది. నవంబర్, డిసెంబర్లో దేశవ్యాప్తంగా 50 లక్షల వివాహాలు జరిగే అవకాశం ఉన్నది. దాంతో, హనీమూన్, వివాహానంతర ప్రయాణాలకు దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య పెరుగుతున్న
జనరేషన్ జెడ్(జెన్జీ) నిరసనలు మెక్సికోకూ పాకాయి. దేశంలోని హింస, అవినీతితో విసిగిపోయిన వేలాది మంది యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. శనివారం మెక్సికోలోని పలు నగరాల్లో నిరసన ప్రదర్శనలు ని�
KTR | కోయంబత్తూరులో జరిగిన 10వ ఎఫ్ఎంఏఈ (FMAE) నేషనల్ స్టూడెంట్ మోటార్స్పోర్ట్స్ పోటీలు 2025కి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా నేటి యువతరం, Gen Z కు కేటీఆర్ ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు.
Ladakh Violence | రాష్ట్ర హోదా కల్పించాలన్న డిమాండ్తో లద్దాఖ్ (Ladakh Violence)లో జనరేషన్ జెడ్ (Gen Z) యువత నిర్వహించిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే.
KTR on Gen Z | యువత ఆకాంక్షలను ప్రభుత్వాలు విస్మరిస్తే, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. దేశ యువత ఆకాంక్షలు ఆకాశాన్ని తాకుతుంటే, పాలకు�
నవతరం నవ్యతతోపాటు స్వేచ్ఛకు పెద్దపీట వేస్తున్నది. తినడం నుంచి తిరగడం వరకూ.. ప్రతి విషయంలోనూ స్వతంత్రతను కోరుకుంటున్నది. అందులోనూ జెన్-జీ మరింత కొత్తగా ఆలోచిస్తున్నది.
తెలంగాణ మొదటినుంచీ ప్రజా ఉద్యమాల గడ్డగా పేరుగాంచింది. 2009-2014 మధ్య జరిగిన తెలంగాణ సాధన ఉద్యమం యువత, సంఘటిత శక్తిని ప్రపంచానికి చాటిచెప్పింది. సీమాంధ్ర మీడియా కట్టడి చేసినా, సోషల్ మీడియా ప్రభావం అంతగా లేకపో�
నేపాల్లో తాత్కాలిక ప్రభుత్వ సారథి ఎంపికపై జెన్ జెడ్ నిరసనకారుల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కీ పేరును బుధవారం జరిగిన ఆన్లైన్ అభిప్రాయ సేకరణలో మెజారిటీ