PM Modi | భారత్ (India) పై అమెరికా విధిస్తున్న సుంకాల (Tariffs) ను ఉద్దేశిస్తూ ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతరుల ఆర్థికస్వార్థం వల్ల ఎన్ని సవాళ్లు ఎదురైనా భారత్ 7.8 శాతం వృద్ధిరేటు సాధించిందన
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బుధవారం ముగిసిన ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచింది. ఈ ఏడాది మొదలు జరిగిన ద్రవ్య సమీక్షల్లో రెపోరేటును వరుసగా తగ్గిస్తూ వచ్చ�
Trump Tarrifs | వాణిజ్య ఒప్పందం కోసం భారత్ మెడలు వంచాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా విధించిన సుంకాలు.. దేశ జీడీపీ ప్రగతికి ప్రతిబంధకాలేనని మెజారిటీ ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాకు
దేశంలో తయారీ రంగ వృద్ధిరేటు గత నెల 14 నెలల కనిష్ఠాన్ని తాకింది. ఫిబ్రవరిలో 56.3గానే నమోదైంది. అంతకుముందు నెల జనవరిలో ఇది 57.7గా ఉండగా.. నెల రోజుల్లోనే 1.4 మేర దిగజారిపోవడం గమనార్హం. గత ఏడాది డిసెంబర్, నవంబర్ నెలల్�
దేశ ఆర్థిక వ్యవస్థలో మందగమనం ఛాయలు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా ద్రవ్యసమీక్షలో ప్రస్ఫుటంగా కనిపించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను ఆర్బీఐ తగ్గించిన జీడీపీ వృద్ధిరేటు అంచనాలే ఇం
GDP Growth | ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అంచనా వేసిన వృద్ధిరేటు కంటే తగ్గి 7.1 శాతానికి పరిమితం అవుతుందని ఎస్బీఐ ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికం వృద్ధిరేటు 7.8 శాతం వద్ద నిలిచింది.
Economic Survey : పార్లమెంట్లో ప్రభుత్వం సోమవారం ఆర్ధిక సర్వేను సమర్పించింది. బడ్జెట్కు ముందు సభ ముందుంచిన ఈ ఆర్ధిక సర్వేలో ప్రభుత్వం కీలక వివరాలు వెల్లడించింది.
వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25) ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) 5.4 శాతంగా ఉంటుందన్నది. కాగా, వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్దే అదుపు చేయ�
భారత ఆర్థిక వ్యవస్థ వచ్చే 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6.4 శాతం వృద్ధి సాధిస్తుందని, 2025-26లో ఇది 6.5 శాతానికి పుంజుకుంటుందని ప్రపంచ బ్యాంక్ తాజా అంచనాల్లో పేర్కొంది.
ప్రస్తుత 2023-24, వచ్చే 2024-25 ఆర్థిక సంవత్సరాల్లో భారత్ జీడీపీ 6.5 శాతం చొప్పున వృద్ధిచెందుతుందని అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది.
ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశంగా రికార్డులకెక్కిన భారత్.. దయనీయ దేశాల జాబితాలోనూ చేరింది. దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న 157 దేశాల్లో ఇండియా 103వ ర్యాంక్ సాధించిం ది.
Q3 Results | దేశ ఆర్థికరంగం రోజురోజుకూ దిగజారుతున్నది. కేంద్ర ప్రభుత్వ పనితీరు అధ్వానంగా ఉన్నదని స్పష్టంచేస్తూ ఆర్థిక రంగం పతనం దిశగా పయనిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన గణాంకాలే మోదీ సర్కా�
2011-12 ధరల వద్ద అక్టోబర్-డిసెంబర్లో దేశ జీడీపీ విలువ రూ.40.19 లక్షల కోట్లు
2011-12 ధరల వద్ద 2022-23 జీడీపీ విలువ రూ.159.71 లక్షల కోట్లుగా ఉండొచ్చని అంచనా
ప్రస్తుత ధరల ప్రకారం అక్టోబర్-డిసెంబర్లో దేశ జీడీపీ విలువ రూ.69.38 లక్ష
కొత్త ఏడాదిలో మాంద్యం ముంగిట ప్రపంచం మోకరిల్లబోతోందా?.. మెజారిటీ దేశాలు సంక్షోభంలోకి జారుకోబోతున్నాయా?.. అంటే అవుననే అంచనాలే వ్యక్తమవుతున్నాయి. కరోనా దెబ్బకు కుదేలైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను.. ద్రవ్యోల్బ�