జా స్ట్రిప్పై ఇజ్రాయెల్ సైన్యం దాడులను మరింత తీవ్రతరం చేసింది. దాడుల్లో గత 24 గంటల వ్యవధిలో 704 మంది పౌరులు మరణించారని గాజా ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం వెల్లడించారు. వీరిలో 305 మంది చిన్నారులు కూడా ఉన్నార�
హమాస్తో యుద్ధంలో భాగంగా గాజా స్ట్రిప్పై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. యుద్ధాన్ని తదుపరి దశకు తీసుకెళ్లేందుకు అనుకూల పరిస్థితులు సృష్టించుకోవడమే లక్ష్యంగా పెట్ట�
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Israel-Hamas war) నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన పాలస్తీనాకు (Palestine) మానవతా సహాయం (Humanitarian aid) అందించేందుకు భారత్ (India) సిద్ధమైంది. విపత్తు, సహాయ సామాగ్రి, అత్యవసర ఔషధాలను గాజాకు పంపించింది.
ఇజ్రాయెల్-హమస్ ఉగ్రవాద సంస్థ పరస్పర దాడులతో గాజా స్ట్రిప్లో అష్టకష్టాలు అనుభవిస్తున్నవారికి కాస్త శుభవార్త అందింది. వీరికి అత్యవసర సాయాన్ని అందజేయడం కోసం ఈజిప్ట్-గాజా స్ట్రిప్ సరిహద్దులను శనివా�
Journalists Killed: హమాస్-ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న దాడుల్లో ఇప్పటి వరకు 22 మంది జర్నలిస్టులు మృతిచెందారుదీంట్లో 18 మంది పాలస్తీనియన్లు, ముగ్గురు ఇజ్రాయిలీలు, ఓ లెబనీస్ జర్నలిస్టు ఉన్నారు. సీపీజే (కమిట
హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ చేపడుతున్న దాడులతో గాజా అల్లకల్లోలంగా మారింది. లక్షలాది మంది పాలస్తీనియన్లు మానవతా సాయం కోసం ఎదురుచూస్తున్నారు. హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తర్వాత ఇప్పటివరకు దాదాపు 10ల�
ఇజ్రాయెల్పై దాడికి హమాస్ మిలిటెంట్ గ్రూపు కిమ్ పాలిస్తున్న ఉత్తర కొరియా ఆయుధాలు వినియోగించిందా? ఆ ఆయుధాలు, రాకెట్లతోనే ఈ నెల 7న ఇజ్రాయెల్ భూభాగంపై హమాస్ దాడులకు దిగిందా? అంటే అవుననే సమాధానం వినిపి�
గాజాలోని ఓ దవాఖానపై మంగళవారం జరిగిన బాంబు దాడి ఘటనపై హమాస్, ఇజ్రాయెల్ పరస్పర ఆరోపణలు చేసుకొంటున్నాయి. ఇజ్రాయెల్ సైన్యమే ఈ రాకెట్ దాడికి పాల్పడిందని హమాస్ గ్రూపు ఆరోపిస్తుండగా.. తమకు సంబంధం లేదని ఇజ�
Palestinian Islamic Jihad: గాజాలోని అల్ అహ్లి అరబ్ హాస్పిటల్పై జరిగిన దాడిలో 600 మంది మృతి చెందగా, మరో 900 మంది గాయపడ్డారు. అయితే ఆ హాస్పిటల్ ఘటనకు తాము బాధ్యులం కాదు అని హమాస్, ఇజ్రాయిల్ పేర్కొన్నాయి. కానీ ఆ దాడ�
హమాస్ దాడులతో దెబ్బతిన్న ఇజ్రాయెల్లో (Israel) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) పర్యటించనున్నారు. ఇజ్రాయెల్కు తెలిపేందుకు బైడెన్ బుధవారం ఆ దేశానికి వెళ్లనున్నారని విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్�
Israel: గాజాలో ఉన్న హమాస్ ఉగ్రవాదుల ఆధీనంలో సుమారు 199 మంది బందీగా ఉన్నట్లు ఇజ్రాయిల్ పేర్కొన్నది. హమాస్ ఉగ్రవాదులు 199 మందిని కిడ్నాప్ చేశారని ఐడీఎఫ్ వెల్లడించింది. మిలిటరీ ప్రతినిధి డానియల్ హగార�