కేంద్రంలోని మోదీ సర్కార్ గ్యాస్ సిలిండర్ ధరను అమాంతం పెంచింది. పశ్చిమబెంగాల్ ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.933 పెంచింది. దీంతో వాణిజ్య ఎల్�
గ్యాస్ ధర భగ్గుమన్నది. కార్మిక దినోత్సవం రోజు వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంచి మోదీ సర్కారు దేశ ప్రజలకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిం ది. ఐదు రాష్ర్టాల ఎన్నికల ప్రచారంలో గ్యాస్, పెట్రోల్,డీజిల్ ధరల�
పాకిస్థాన్లోని కరాచీలో తీవ్రమైన గ్యాస్ కొరత కారణంగా పౌరులు ప్రమాదకరమైన పద్ధతుల్లో గ్యాస్ను వంటకు వినియోగిస్తున్నారు. ప్లాస్టిక్ బెలూన్లలో మిథేన్/ఎల్పీజీ గ్యాస్ను నింపి, దానిని పైపు ద్వారా స్టవ�
నగరంలో గ్యాస్ కొరత అధికంగా ఉండడంతో నగరంలోని గ్యాస్ బంకుల్లో ఇతర జిల్లాల ఆటోలకి ఇంధనం పోయొద్దంటూ స్థానిక ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే తాము సాంకేతికంగా నల్గొండ, మెదక్ తదితర జిల్లాలలో ఉంట�
గ్యాస్ కొరతతో ఒకవైపు జ నం ఇబ్బందులు పడుతుంటే.. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుని సరికొత్త రీతిలో బ్లాక్మెయిల్స్కు పాల్పడుతున్నారు మరికొందరు. పౌరసరఫరాలశాఖకు చెందిన విజిలెన్స్ అధికారులమంటూ గ్�
గ్యాస్ కొరత లేదు.. మీ ఇండ్ల వద్దకే గ్యాస్ సిలిండర్లు చేరుస్తామని ఓ వైపు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఏ మార్పు కనబడటం లేదు. గ్యాస్ సిలిండర్లు గ్రామా�
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం మనల్ని బాధిస్తోంది. నెల రోజులుగా సాగుతున్న సమరం సామాన్యుల్ని సతాయిస్తోంది. చివరకు వంటింటికీ ‘యుద్ధ’ సెగ తగిలింది. ఇప్పటికే గ్యాస్ సరఫరాలో సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ఎల్పీజీ ఆటో గ్యాస్ కొరతను తీర్చాలని తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి వెంకటేశం డిమాండ్ చేశారు. ఆటో ఎల్పీజీ కొరత పట్ల కేం
ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా దేశాల మధ్య యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడి, ఆ ప్రభావం అన్ని వర్గాలపైనా పడుతు న్నది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయం, కల్వా డలోని గిర�
ఆటోలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. వెంకటేశం డిమాండ్ చేశారు.
lpg gas | తాము గ్యాస్ బుక్ చేసుకున్నప్పటికీ ఇంకా రావడం లేదని డీలర్లను వినియోగదారులు నిలదీస్తున్నారు. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లాలో వంట గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి.