కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ఎల్పీజీ ఆటో గ్యాస్ కొరతను తీర్చాలని తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి వెంకటేశం డిమాండ్ చేశారు. ఆటో ఎల్పీజీ కొరత పట్ల కేం
ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా దేశాల మధ్య యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడి, ఆ ప్రభావం అన్ని వర్గాలపైనా పడుతు న్నది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయం, కల్వా డలోని గిర�
ఆటోలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. వెంకటేశం డిమాండ్ చేశారు.
lpg gas | తాము గ్యాస్ బుక్ చేసుకున్నప్పటికీ ఇంకా రావడం లేదని డీలర్లను వినియోగదారులు నిలదీస్తున్నారు. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లాలో వంట గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి.
‘గ్యాస్ కొరత లేదని కేంద్ర ప్రభుత్వం బుకాయిస్తుంటే.. సప్లయ్ లేదని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నది’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆంబో�
రాష్ట్రంలో గ్యాస్ కొరతపై ప్రజలకు ప్రభుత్వం వెంటనే స్పష్టమైన వివరణ ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. గ్యాస్ కొరత అంశంపై చర్చించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పట్టుబట్టారు. ఈ మేర�
ఇప్పటికే గ్యాస్ కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే పలు పెట్రోల్ బంకుల్లో ఏర్పాటు చేసిన నోస్టాక్ బోర్డులను చూసి వాహనదారులు లబోదిబోమంటున్నారు. పట్టణంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు సోమవ
ఇజ్రాయెల్ ఒత్తిడితో ఇరాన్పై కయ్యానికి కాలు దువ్విన అమెరికా పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. సుదీర్ఘ కాలం యుద్ధాన్ని కొనసాగించలేక, నిలిపివేయలేక అగ్రరాజ్యం సతమతమవుతున్నది. మిత్రదేశాల న�
నిర్మల్ జిల్లాలో వంట గ్యాస్ వినియోగదారులకు గ్యాస్ తిప్పలు తప్పడం లేదు. ఏజెన్సీల్లో వద్ద గ్యాస్ కోసం గంటల తరబడి వినియోగదారులు పడిగాపులు కాస్తున్నారు.
గ్యాస్ కోసం వినియోగదారులు పడుతున్న కష్టాలపై ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో వరుస కథనాలు ప్రచురిస్తుండటంతో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, హెచ్పీ గ్యాస్ కంపెనీ ప్రతినిధులు స్పందించారు. గత నాలుగురోజుల�
వలస బతుకులపై గ్యాస్ పిడుగు పడింది. దేశ వ్యాప్తంగా ఎల్పీజీ సంక్షోభం వేలాది మంది ఉపాధిని పోగొట్టింది. దీంతో వేరే గత్యంతరం లేక వలస కార్మికులు స్వస్థలం బాట పడుతున్నారు. దేశమంతటా ఈ పరిస్థితి నెలకొంది. దీంతో ప
ఇరాన్ యుద్ధం భారత్ వంట గదులను తీవ్రంగా దెబ్బ కొట్టింది. గ్యాస్ కొరత కారణంగా దేశంలో 50 శాతానికి పైగా హోటళ్ల యజమానులు, వీధి వ్యాపారులు ఆహారాల ధరలను పెంచేశారు. కొందరు బ్లాక్ మార్కెట్లో భారీ ధరకు గ్యాస్ �
Gas Shortage | జహీరాబాద్ పట్టణంలోని రెస్టారెంట్లు, ఫాస్ట్ఫుడ్, వీధుల్లో తోపుడు బళ్లపై బజ్జీలు, పకోడీలు విక్రయిస్తూ చాలామంది ఉపాధి పొందుతున్నారు. కాగా ప్రస్తుతం వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిపివేయడంతో చాలా మంది
ఇరాన్- అమెరికా యుద్ధం ప్రభావంతో.. వంటింట్లో గ్యాస్ సెగ మొదలైంది. ఇప్పటికే ప్రభుత్వం సిలిండర్ ధర పెంచేసింది. ధరాఘాతాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నా.. గ్యాస్ కొరత కోరలు చాస్తున్నది.