వలస బతుకులపై గ్యాస్ పిడుగు పడింది. దేశ వ్యాప్తంగా ఎల్పీజీ సంక్షోభం వేలాది మంది ఉపాధిని పోగొట్టింది. దీంతో వేరే గత్యంతరం లేక వలస కార్మికులు స్వస్థలం బాట పడుతున్నారు. దేశమంతటా ఈ పరిస్థితి నెలకొంది. దీంతో ప
ఇరాన్ యుద్ధం భారత్ వంట గదులను తీవ్రంగా దెబ్బ కొట్టింది. గ్యాస్ కొరత కారణంగా దేశంలో 50 శాతానికి పైగా హోటళ్ల యజమానులు, వీధి వ్యాపారులు ఆహారాల ధరలను పెంచేశారు. కొందరు బ్లాక్ మార్కెట్లో భారీ ధరకు గ్యాస్ �
Gas Shortage | జహీరాబాద్ పట్టణంలోని రెస్టారెంట్లు, ఫాస్ట్ఫుడ్, వీధుల్లో తోపుడు బళ్లపై బజ్జీలు, పకోడీలు విక్రయిస్తూ చాలామంది ఉపాధి పొందుతున్నారు. కాగా ప్రస్తుతం వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిపివేయడంతో చాలా మంది
ఇరాన్- అమెరికా యుద్ధం ప్రభావంతో.. వంటింట్లో గ్యాస్ సెగ మొదలైంది. ఇప్పటికే ప్రభుత్వం సిలిండర్ ధర పెంచేసింది. ధరాఘాతాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నా.. గ్యాస్ కొరత కోరలు చాస్తున్నది.
LPG crisis | పశ్చిమాసియా దేశం ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దేశాల యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధిగుండా చమురు రవాణాకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రభావం మన దేశంపై కూడా పడింది. ప్రభుత్వం గ్యాస్ కొరత లేదని చెబుతున్నప్పటి�
Cyber Crime Amid LPG Crisis | వంట గ్యాస్ కొరత నేపథ్యంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు అప్డేట్ పేరుతో ఇద్దరు మహిళలను మోసగించారు. వారి బ్యాంకు ఖాతాల నుంచి రూ.4 లక్షలు కొల్లగొట్టారు. ఫిర్యాదులు అందుకున్న ప
యూరియా కోసం క్యూ చూశాం.. సినియా థియేటర్ల బారులు చూశాం.. కానీ, విచిత్రమేమిటంటే ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ కోసం లైన్లో నిలబడడం చూస్తున్నాం. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో ఏర్పడిన గ్యాస్ కొరతతో మహబూబాబా�
పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో దేశంలో గ్యాస్కు తీవ్ర కొరత ఏర్పడటంతో ఆ ప్రభావం భారత్లోని పలు చిన్నచిన్న వీధి వ్యాపారులపై పడింది. ముఖ్యంగా ఉత్తరాదిలో చాయ్ వాలా నుంచి చాట్ వాలా వరకు.. కచోరీ వాలా నుంచి కబాబ�