పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం సత్వరమే ఉపసంహరించుకోవాలని ఐద్వా నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నల్లగొండ పట్టణంలోని ఒకటో డివ�
సిటీలోవాణిజ్య గ్యాస్ ధరలు హడలెత్తిస్తున్నాయి. వరుస పెంపుతో కేంద్రం వినియోగదారుల నడ్డి విరుస్తున్నది. ఇటీవల రూ.52 పెంపుతో నగరంలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ రూ.3,367 అయింది. ఇప్పటి వరకు ఆరు నెలల్లో చమురు సంస్ధల�
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఇతర నిత్యావసరాల ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ ప్రజాపంథా ఆధ్వర్యంలో అశ్వారావుపేట, జూలూరుపాడు తహసీల్దార్ కార్యాలయ�
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో బూర్గంపహాడ్ తాసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కార�
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం తీవ్రతరం కావడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, గ్యాస్ ధరలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రభావం.. దేశీయ స్టాక్ మార్కెట్లను పెద్ద ఎత్తునే ప్రభావితం చేస్తున్నది. దీంతో మదుప�
బంక్ నిర్వాహకులు కృత్రిమ ఇంధన కొరత సృష్టించడంలో భాగంగానే ఎల్పీజీ, సీఎన్జీ బంక్ల వద్ద నో స్టాక్ బోర్డులు పెట్టారని ఆటో డ్రైవర్ల యూనియన్ జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ
పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ ఆధ్వర్యంలో బూర్గంపహాడ్ తాసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం సీపీఐ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి సబ్కా నాగేశ్వరరావు..
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్త దాడిని నిరసిస్తూ ప్రపంచ శాంతిని నెలకొల్పాలని ఆకాంక్షిస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అనంతగిరి మండల కేంద్రంలో సోమవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ, భారత్లో మోదీ ప్రభుత్వ వైఫల్యాల కారణంగా పెరిగిన గ్యాస్ ధరలను నిరసిస్తూ సోమవారం జిల్లా, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని సీపీఐ ర
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల పెంచిన గ్యాస్ ధరను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం తుంగతుర్తి మండలంలోని సంగెం గ్రామంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహిళలు ఖాళీ గ్యాస్ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశ�
Women Protest | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం తుంగతుర్తి మండల పరిధిలోని సంగెం గ్రామంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహిళలు గ్యాస్ సిలిండర్లతో నిరసన చేపట్టారు.
పశ్చిమాసియా యుద్ధ ప్రభావం మన దేశంపై లేదని చెప్పిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక్కసారిగా సామాన్యులపై భారీగా గ్యాస్ ధరల భారాన్ని మోపింది. వంటగ్యాస్ ధర సిలిండర్కు రూ.60 చొప్పున పెరుగగా, వాణిజ్య గ్యాస్�