అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం తీవ్రతరం కావడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, గ్యాస్ ధరలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రభావం.. దేశీయ స్టాక్ మార్కెట్లను పెద్ద ఎత్తునే ప్రభావితం చేస్తున్నది. దీంతో మదుప�
బంక్ నిర్వాహకులు కృత్రిమ ఇంధన కొరత సృష్టించడంలో భాగంగానే ఎల్పీజీ, సీఎన్జీ బంక్ల వద్ద నో స్టాక్ బోర్డులు పెట్టారని ఆటో డ్రైవర్ల యూనియన్ జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ
పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ ఆధ్వర్యంలో బూర్గంపహాడ్ తాసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం సీపీఐ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి సబ్కా నాగేశ్వరరావు..
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్త దాడిని నిరసిస్తూ ప్రపంచ శాంతిని నెలకొల్పాలని ఆకాంక్షిస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అనంతగిరి మండల కేంద్రంలో సోమవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ, భారత్లో మోదీ ప్రభుత్వ వైఫల్యాల కారణంగా పెరిగిన గ్యాస్ ధరలను నిరసిస్తూ సోమవారం జిల్లా, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని సీపీఐ ర
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల పెంచిన గ్యాస్ ధరను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం తుంగతుర్తి మండలంలోని సంగెం గ్రామంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహిళలు ఖాళీ గ్యాస్ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశ�
Women Protest | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం తుంగతుర్తి మండల పరిధిలోని సంగెం గ్రామంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహిళలు గ్యాస్ సిలిండర్లతో నిరసన చేపట్టారు.
పశ్చిమాసియా యుద్ధ ప్రభావం మన దేశంపై లేదని చెప్పిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక్కసారిగా సామాన్యులపై భారీగా గ్యాస్ ధరల భారాన్ని మోపింది. వంటగ్యాస్ ధర సిలిండర్కు రూ.60 చొప్పున పెరుగగా, వాణిజ్య గ్యాస్�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇవ్వటంతో మహిళలు పెద్దఎత్తున ముందుకొచ్చి ఆ పార్టీకి ఓట్లు వేశారు. తీరా అధికారం చేపట్టాక కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించి నట్టేట ము�
సామాన్యుడి నడ్డివిరుస్తూ గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నది. ఇంధన ధరలను పెంచడంలో ప్రపంచంలో మరే ఇతర నాయకుడికి అందనంత ఎత్తులో ప్ర�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను రూ.50 పెంచడాన్ని నిరసిస్తూ శనివారం సీపీఎం ఆధ్వర్యంలో రాణాదివ్యనగర్లో గ్యాస్బండ, కట్టెల పోయితో నిరసన వ్యక్తం చేశారు.
వంటగ్యాస్ ధరలు పెంచి కేంద్ర ప్రభుత్వం పేదలపై భారం మోపిందని సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యుడు చాడ వెంకటరెడ్డి విమర్శించారు. గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం సిద్దిపేట జి�