వండుకుని తినగా మిగిలిన ఆహార వ్యర్థాలనే గ్యాస్గా మార్చి వంట చేస్తున్నారు. ఆహార వ్యర్థాలతో బయోగ్యాస్ ఉత్పత్తి చేసి ఏకంగా 400 మందికి సరిపడా ఆహారాన్ని వండుతున్నారు.
AC Explodes | ఏసీ కంప్రెసర్లో గ్యాస్ నింపుతుండగా అది పేలింది. (AC Explodes) ఈ సంఘటనలో ఒక వ్యక్తి మరణించాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
mla adluri | ధర్మారం, ఏప్రిల్ 10: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి పెట్రోల్, సిలిండర్ గ్యాస్ ధరలు పెంచి మోసం చేసిందని రాష్ట్ర ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు.
వంటింట్లో గ్యాస్ మంట భగ్గుమంది. డొమెస్టిక్ ఎల్పీజీ ధరను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచడంతో సామాన్యులు, పేదలపై మరింత భారం పడింది. ఓపక్క పెరిగిన నిత్యావసరాలతో కుదేలైన పేద, మధ్య తరగతి ప్రజలపై మోదీ సర్కారు గ�
‘మీకు గ్యాస్ రావాలంటే మ్యాండేటరీ ఫీజుతోపాటు కలెక్షన్ ఎమౌంట్ ఇవ్వాలి.. అది కూడా పెద్దగా లేదులే.. ఒక్క సిలిండర్కు జస్ట్ రూ.236’ ఇది నల్లగొండ జిల్లాలో హెచ్పీ గ్యాస్ సిబ్బంది పేరుతో ఒక బృందం నుంచి వినిపి
గ్యాస్ లీకై రెం డిళ్లు దగ్ధం కాగా, యువతి పెండ్లి, ఇంటి నిర్మా ణం కోసం దాచుకున్న డబ్బులు, బంగారం కాలిపోయిన ఘటన చెన్నూర్ మండలం ఆస్నాద్లో సోమవారం జరిగింది.
శరీర ఆరోగ్యానికి తగినంతగా ఫైబర్తో కూడిన ఆహారం తీసుకోవడం కీలకం. జీర్ణక్రియ సాఫీగా సాగడం నుంచి కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించడం వరకూ ఫైబర్ ఎన్నో శరీర ధర్మాలను చక్కబెడు�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన పదేండ్ల పాలనలో పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాలు, ఇతర వస్తువుల ధరలను ఇష్టం వచ్చినట్టుగా, ఇబ్బడిముబ్బడిగా పెంచి సామాన్య ప్రజల నడ్డివిరిచింది. అందుకే దేశవ్యాప్తంగా
దేశంలోని అల్పాదాయ వర్గాల్లో ఇప్పటికీ ఎన్నో కుటుంబాలు వంట కోసం కట్టెల పొయ్యినే ఉపయోగిస్తున్నాయి. వీటికి స్వస్తి పలికి ఎల్పీజీ వినియోగం వైపు మళ్లడంలో పలు అంశాలు అవరోధాలుగా నిలుస్తున్నాయి.
ప్రధాని మోదీ పాలనలో టమాటలను కూడా దిగుమతి చేసుకొనే దుస్థితి దాపురించింది, ప్రపంచ దేశాలకు ఆహారోత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి దేశాన్ని తీసుకుపోతామని గప్పాలు కొట్టిన బీజేపీ సర్కారు.. నిత్యావసర వస్తువుల �
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచేసే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఎన్నికల సమయంలో మాత్రం ఆ ధరల మంటకు బ్రేక్ వేస్తుంది. కారణం.. ధరల ప్రభావం ఎన్నికల ఫలితాలపై పడకూడదనే. ఇప్పుడు ఇదే సూత్�
పేద ప్రజల సొమ్మును దోచుకుంటూ.. అదానీ, అంబానీలకు పంచిపెడుతున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు విశ్రమించేది లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఆదివారం రాత్రి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా గ్యా స్ తదితర ధరలను పెంచుతుండటంపై ఓ కళాకారుడు వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. ఏకంగా బైక్ యాత్రను చేపట్టి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజలను చైతన్య�