హైదరాబాద్: పెట్రోలో, డీజిల్, గ్యాస్ సరఫరాకు సంబంధించి సమీక్షకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ముఖ్యమ�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత వినియోగదారులను వేధిస్తున్నది.సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తెల్లవారుజాము నుంచే గ్యాస్ ఏజెన్సీల ఎదుట ఖాళీ సిలిండర్లతో పడిగాపులు �
పశ్చిమాసియా యుద్ధం కారణంగా గ్యాస్, చమురు నిల్వ లు తగ్గిపోతాయని, ధరలు పెరుగుతాయనే వదంతులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొన్ని రోజుల నుంచి గ్యాస్ సిలిండర్ల కొరతతో వేకువ జాము నుంచే ఏజెన్సీల ఎదుట జనం
యు ద్ధం నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులు ఉమ్మడి జిల్లాలో పెట్రో మంటలు రేపుతున్నాయి. రెగ్యులర్గా జరిగే పెట్రోల్, డీజిల్ సరఫరాలో చెప్పుకోదగిన ఆటంకాలు లేకున్నా, రానున్న కాలంలో పెట్రోల్, డీజిల్కు కొరత త�
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలను తాకింది. ఇప్పటికే అనేక బడుల్లో మధ్యాహ్న భోజనం కట్టెల పొయ్యిలపై వండుతుండగా, ఇప్పుడీ కొరత వసతి గృహాల్లోనూ కనిపిస్తున్నద
గ్యాస్ కష్టాలు ఇప్పట్లో తొలిగేలా లేదు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్లో గ్యాస్ మంటలు పుట్టిస్తున్నది. గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన గ్యాస్ సకాలంలో రాకపోవడంతో ఎల్పీజీ కొరత తీవ్రమైనట్లు త�
సామ్రాజ్యవాదం దురాక్రమనే లక్ష్యంగా అమెరికా దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేతిలో కీలుబొమ్మగా మారిన ఇజ్రాయిల్ దేశ అధ్యక్షుడు జియోనిస్ట్ ఇరాన్ పై దాడి చేయడం అంతర్జాతీయ హక్కుల ఉల్లంఘన అని, తక్షణమే యుద్దా
Naga Shourya | పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల కొరత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సమస్య ఇప్పుడు హైదరాబాద్ నగరంలోని హోటల్ మరియు రెస్టారెంట్ రంగంపై తీవ్ర ప్రభా�
నగరంలో వాహన ఎల్పీజీ గ్యాస్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. యుద్ధ ప్రభావంతో ఇరాన్ దిగుమతులు నిలిచిపోయాయి. అయితే ఇప్పటి వరకు గ్యాస్ కొరత లేనప్పటికీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ బంక్లు కృత్రిమంగా కొరత స
ఇరాన్- ఇజ్రాయిల్, అమెరికా వార్ ఎఫెక్ట్ ఇప్పుడు భారత్పైనా పడింది. ఇప్పటికే పెంచిన గ్యాస్ సిలిండర్ల ధరలతో సామాన్యులు సతమతమవుతుండగా, తాజాగా కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు మరింత ఆందోళనకు గురిచేస�
వంటగ్యాస్ సిలిండర్ల కొరత ఉందన్న ఆందోళనను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని నగర సీపీ సజ్జనార్ అన్నారు. గ్యాస్ బుకింగ్ కోసం ఆన్లైన్లో వెతికే అమాయకులే లక్ష్యంగా కొత్త తరహా మోసాలక�
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో గ్యాస్ కోసం గంటల తరబడి కస్టమర్లు నిరీక్షిస్తున్నారు. ఇంతకుముందు సిలిండర్ల కోసం బుకింగ్ చేసుకున్న ఒకటి, రెండ్రోజుల్లో డెలివరీ అయ్యేవి.. కానీ కొన్ని రోజులుగా బుక్ �
Urea Shortage : పశ్చిమాసియాలో ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావం చూపుతోంది. రైతులకు అత్యవసరమైన యూరియా ఉత్పత్తిపై కూడా పశ్చిమాసియా యుద్దం పంజా విసురుతోంది.
ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి పాతలంలో పడేసింది. ఎన్నికల ముందు అలవికాని హామీల వర్షం కురిపించి అధికారంలోకి వచ్చింది. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అ
కీలక రంగాలు మళ్లీ నేలచూపులు చూశాయి. గత నెలకుగాను కేవలం 3 శాతం మాత్రమే వృద్ధిని కనబరించింది. ఆగస్టు నెలలో నమోదైన 6.5 శాతంతో పోలిస్తే సగానికి సగం పడిపోగా, కానీ, క్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 2.4 శాతంతో పోలిస్వే స్�