కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన పదేండ్ల పాలనలో పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాలు, ఇతర వస్తువుల ధరలను ఇష్టం వచ్చినట్టుగా, ఇబ్బడిముబ్బడిగా పెంచి సామాన్య ప్రజల నడ్డివిరిచింది. అందుకే దేశవ్యాప్తంగా
దేశంలోని అల్పాదాయ వర్గాల్లో ఇప్పటికీ ఎన్నో కుటుంబాలు వంట కోసం కట్టెల పొయ్యినే ఉపయోగిస్తున్నాయి. వీటికి స్వస్తి పలికి ఎల్పీజీ వినియోగం వైపు మళ్లడంలో పలు అంశాలు అవరోధాలుగా నిలుస్తున్నాయి.
ప్రధాని మోదీ పాలనలో టమాటలను కూడా దిగుమతి చేసుకొనే దుస్థితి దాపురించింది, ప్రపంచ దేశాలకు ఆహారోత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి దేశాన్ని తీసుకుపోతామని గప్పాలు కొట్టిన బీజేపీ సర్కారు.. నిత్యావసర వస్తువుల �
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచేసే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఎన్నికల సమయంలో మాత్రం ఆ ధరల మంటకు బ్రేక్ వేస్తుంది. కారణం.. ధరల ప్రభావం ఎన్నికల ఫలితాలపై పడకూడదనే. ఇప్పుడు ఇదే సూత్�
పేద ప్రజల సొమ్మును దోచుకుంటూ.. అదానీ, అంబానీలకు పంచిపెడుతున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు విశ్రమించేది లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఆదివారం రాత్రి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా గ్యా స్ తదితర ధరలను పెంచుతుండటంపై ఓ కళాకారుడు వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. ఏకంగా బైక్ యాత్రను చేపట్టి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజలను చైతన్య�
ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాలు వాటి పాత క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ ధరకు కేంద్ర ప్రభుత్వం పరిమితి విధించడంతో దేశంలోని వివిధ నగరాల్లో సీఎన్జీ గ్యాస్ ధరలు తగ్గనున్నాయి.
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్లలోకి రీఫిలింగ్ చేస్తున్న ఆరుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు.
వాతావరణ మార్పులతో సంభవించే పర్యావరణ విపరిణామాలను తప్పించేందుకు మానవాళికి చివరిగా ఇంకా ఒక అవకాశం మిగిలి ఉన్నదని, అయితే అందుకు కర్బన ఉద్గారాలను బాగా తగ్గించి, శిలాజ ఇంధనాల వాడకాన్ని 2035 నాటికి మూడింట రెండొ
Indonesia | ఇండోనేషియాలోని (Indonesia) జావా ద్వీపంలో (Java island) ఉన్న మౌంట్ మెరాపీ (Mount Merapi volcano) అనే అగ్నిపర్వతం విస్ఫోటనం (Eruption) చెందింది. అగ్నిపర్వత ముఖద్వారం నుంచి భారీగా లావా (lava), బూడిద, వేడి వాయువులు (gas clouds) వెలువడుతున్నాయి.
LPG Gas Cylinder | వంటగ్యాస్ సరఫరా ఏమో కానీ దారుణమైన దోపిడీ కొనసాగుతున్నది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరచూ సిలిండర్ రేట్లను పెంచుతూ వాతలు పెడుతున్నది. మరోవైపు గ్యాస్ ఏజెన్సీలు సైతం వినియోగదారులను నిలువునా దోచు
వంట గ్యాస్ సిలిండర్ ధర పెంపుపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా శుక్రవారం బీఆర్ఎ
ప్రతి పేద కుటుంబానికీ గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం పదేపదే చెబుతున్నది. కానీ, సిలిండర్ ధరలను మాత్రం అమాంతం పెంచి చుక్కలు చూపిస్తున్నది. సమయం సందర్భం లేకుండా.. భారం మోపుతున్నది. తాజాగా �