ఒకవేళ ఇతర దేశాలు ఈరోజు అకస్మాత్తుగా భారత్కు చమురు అమ్మకాలను నిలిపివేస్తే భారత్ తన బ్యాకప్ నిల్వల నుండి చమురు, గ్యాస్ వంటి పెట్రోలియం ఉత్పత్తులను 10 రోజులు మాత్రమే ఉపయోగించుకోగలదని కౌన్సిల్ ఫర్ ఎనర
ధరల భారం పేద, మధ్య తరగతి ప్రజల పాలిట శాపంగా మారుతున్నది. రోజు, రోజుకు భారీగా పెరుగుతున్న నిత్యావసర, ఇతర సరుకులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు గృహావసరాల సిలిండర్ ధర మూడు నెలల వ్యవధిలోనే ఏకంగా �
సిటీలోవాణిజ్య గ్యాస్ ధరలు హడలెత్తిస్తున్నాయి. వరుస పెంపుతో కేంద్రం వినియోగదారుల నడ్డి విరుస్తున్నది. ఇటీవల రూ.52 పెంపుతో నగరంలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ రూ.3,367 అయింది. ఇప్పటి వరకు ఆరు నెలల్లో చమురు సంస్ధల�
‘ప్రజలు పొదుపు పాటించాలి.. ఏడాది దాకా బంగారం కొనొద్దు.. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువుల కొరత తీవ్రంగా ఉంటుంది.. విదేశీ మారకద్రవ్యం అడుగంటుతున్నది.. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది’ అంటూ ఆదివారం ప�
పశ్చిమాసియా యుద్ధం నేపథ్యం లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వంటగ్యాస్ సామాన్యులకు అందని ద్రాక్షలా మారింది. గత మూడు నెలల వ్యవధిలో కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచింది. ముఖ్యంగా చ�
గ్రేటర్ జనాభా కోటికి పైగా పరుగులు తీస్తున్నది. ఇతర జిల్లాలు, రాష్ర్టాల నుంచి బతుకుదెరువు కోసం నగరానికి లక్షలాది మంది వలస వస్తుంటారు. చాలా వరకు వీరిలో ఫుడ్ ఇండస్ట్రీనే మొదటి ఉపాదిగా ఎంచుకుని జీవనం కొనస�
ఐదు రాష్ర్టాల ఎన్నికలు అలా ముగిశాయో...లేదో... ఇలా ఒక్కసారిగా కేంద్రంలోని మోదీ సర్కార్ జనం నడ్డి విరిచింది. ఎన్నికల ముందు అమెరికా, ఇజ్రాయిల్- ఇరాన్ యుద్ధ ప్రభావం ఎలా ఉన్నా.. ఎట్టి పరిస్థితుల్లోనూ గ్యాస్, ప
మండల పరిధిలోని ఓ గ్యాస్ ఏజెన్సీ సిలిండర్లను బ్లాక్లో విక్రయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సదరు ఏజెన్సీ ఒక్కో సిలిండర్ను బ్లాక్లో రూ.2వేలకు విక్రయిస్తున్నారంటూ వినియోగదారులు బహిరంగంగ�
ఆటో డ్రైవర్లకు ఇంధన కష్టాలు తప్పడం లేదు. రెండు వారాలుగా ఆటో గ్యాస్ సరిపడా లేకపోవడంతో ఇక్కట్లు పడుతున్నారు. ఆటో నడిపితే గానీ కుటుంబం గడవని పరిస్థితుల్లో గ్యాస్ సరఫరా లేక బంక్లు మూతపడ్డాయి. అక్కడక్కడ త�
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని అతడి వద్ద రూ. 1.5 లక్షల విలువైన వాణిజ్య గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ ఇన్స్పెక్టర్ కృష్ణ మోహన్ తెలిపిన వివరాల
గ్యాస్ సిలిండర్ వచ్చిందని ఓ మహిళను ఇంటి నుంచి తీసుకెళ్లాడు ఓ ఆగంతకుడు. ఆమెను ఓ చోట ఉంచి మరో మహిళను తీసుకొస్తానని చెప్పి ఆమె ఇంటికి వెళ్లి బంగారు ఆభరణాలు చోరీ చేశాడు.
నగరంలో ఆటో డ్రైవర్లకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. కేవలం రెండు బంక్ల్లోనే గ్యాస్, సీఎన్జీ అందుబాటులో ఉందని ఆటో డ్రైవర్లు వాపోయారు. ఓ వైపు ప్రభుత్వం గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని డాంభీక�
హైదరాబాద్: పెట్రోలో, డీజిల్, గ్యాస్ సరఫరాకు సంబంధించి సమీక్షకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ముఖ్యమ�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత వినియోగదారులను వేధిస్తున్నది.సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తెల్లవారుజాము నుంచే గ్యాస్ ఏజెన్సీల ఎదుట ఖాళీ సిలిండర్లతో పడిగాపులు �
పశ్చిమాసియా యుద్ధం కారణంగా గ్యాస్, చమురు నిల్వ లు తగ్గిపోతాయని, ధరలు పెరుగుతాయనే వదంతులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొన్ని రోజుల నుంచి గ్యాస్ సిలిండర్ల కొరతతో వేకువ జాము నుంచే ఏజెన్సీల ఎదుట జనం