మండలంలోని మైలారం గ్రామానికి చెందిన గువ్వ రవి(43) ఆదివారం మధ్యాహ్నం చేపల వేటకు వెళ్లి లోయర్ మానేరు డ్యామ్ లో గల్లంతయ్యాడు. స్థానికుల కథనం మేరకు చేపల వేటకు రవి తెప్పపై వెళ్లాడు.
గత నెల రోజులుగా తమ వ్యవసాయ బావికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని కోరుతూ రోడ్డుపై బర్రెలను కట్టేసి రైతు దంపతులు నిరసనకుదిగారు (Protest). గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్లోని పెట్రోలు పంపు సమీపంలో చోట
గన్నేరువరం : మండల కేంద్రం గన్నేరువరంలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద ఉన్న కల్వర్టు పైపు పైన సుమారు 20-30 పాములు గుమికూడి ఉన్నాయి. వర్షానికి తాళ్లకుంట నుంచి నీరు అధికంగా ప్రవహిస్తుండటంతో ఆ వర్షం నీటిలో ఈ పాములు కొ�