గంజాయి సరఫరా, విక్రయాలు, వినియోగంపై అబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. శుక్రవారం రాత్రి నగరంలో భారీగా గంజాయి పట్టుకుని సీజ్ చేశారు. ఈ కేసులో 8 మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచ
జిల్లాలో గంజాయి రవాణా యథేచ్ఛగా జరుగుతున్నది. ఇతర ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో సరఫరా జరుగుతున్నది. పట్టణాల్లో జోరుగా విక్రయాలు నడుస్తున్నాయి. విద్యార్థులు, యువతే లక్ష్యంగా అమ్మకాలు సాగుతున్నాయి. పోలీస�
టోల్ ప్లాజాల వద్ద జిమ్మిక్కులు చేస్తూ ఏపీ నుంచి ఉత్తర్ప్రదేశ్కు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారివద్ద నుంచి కోటి రూపాయల విలువైన గంజ�
గాజుల వ్యాపారం ముసుగులో గంజాయి రవాణా చేస్తున్న ముఠాను రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. ఈ కేసు వివరాలను రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి వెల్లడించారు. మహారాష్ట్
Ganja | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపహాడ్ మండలంలో గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోయారు. మండలంలోని లక్ష్మిపురం వద్ద గంజాయి తరలిస్తున్న కారును అడ్డుకోవడంతో ఎక్సైజ్ పోలీసుపై
గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నేరగాళ్లపై రాచకొండ సీపీ మహేశ్భగవత్ పీడీ యాక్ట్ ప్రయోగించారు. కేరళ, కర్ణాటక రాష్ర్టాలకు చెందిన మహ్మద్ అన్సర్, పీఎం హసనేయిర్లు ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల నుంచ�
వికారాబాద్ : గంజాయి అమ్మిన, కొన్న ముగ్గురిని మంగళవారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వికారాబాద్ సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం… కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహేల్ అనే మహిళ రైల్వేస్�
మోమిన్పేట : గ్రామాల్లో గంజాయి సరఫరా, సాగు నివారనపై సమిష్టిగా పని చేద్దామని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని సూపర్ డీలక్స్ ఫంక్షన్ హాల్లో మండల ప్రజాప్రతినిధులకు గం�
Crime News | అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టు రట్టయింది. ఈ ముఠా విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులందర్నీ అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 800 కేజీల గంజాయిని స్వాధీనం
కొత్త రూటుకు.. కొత్తూరులో చెక్ రూట్ మ్యాప్ను నమ్ముకున్న.. గంజాయి స్మగ్లర్లు గూగుల్లో సెర్చ్చేసి.. దొంగరూట్లు కనిపెట్టి.. హైవే, టోల్ ప్లాజా మార్గం కాకుండా..గ్రామాలు, గల్లీల ద్వారా ప్రయాణం ఏపీ టూ మహారాష�
తెలుగుయూనివర్సిటీ : ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ మీదుగా ముంబాయికి ప్రయాణీకుల మాదిరిగా వ్యవహరిస్తూ బ్యాగులలో గంజాయి తరలిస్తున్న ఓ ఘరానా ముఠాను నాంపల్లి రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. గురువారం ఏర్పాటు చ
బేగంపేట్ : హెరాన్ గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను శుక్రవారం రాంగోపాల్పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 90 గ్రాముల హెరాయిన్, 200 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నా