మారేడ్పల్లి : రైల్లో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న 5 గురు నిందితులను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నుంచి 38 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవ�
ఆమనగల్లు : ఆమనగల్లు మండలంలోని మేడిగడ్డ తండా సమీపంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 20 గంజాయి ప్యాకేట్లను స్వాదీనం చేసుకున్నట్లు గురువారం సీఐ ఉపేందర్ తెలిపార�
షాబాద్ : గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. షాబాద్ సీఐ ఆశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్ మండల పరిధిలోని హైతాబాద్ గ్రామ శివారులో గల ఓ గదిలో గంజాయి
ఠాణాల వారీగాప్రత్యేక బృందాలు పాత నేరస్తుల కార్యకలాపాలపై ఆరా ఆన్లైన్ సర్వీస్లపైనా నిఘా నగరంలో పలు చోట్ల సోదాలు గుట్కా, విదేశీ సిగరేట్లు స్వాధీనం మొత్తంగా 58 మంది అరెస్ట్ మత్తు పదార్థాల పీడను తొందరగా �
రూ. 10లక్షల విలువైన 102 కేజీల గంజాయి స్వాధీనం ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న నలుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 10లక్షల విలువైన 1
ఖానాపురం : మండలకేంద్రం శివారులోని పెట్రోల్ బంక్ సమీపంలో బుధవారం రాత్రి అక్రమంగా ఆటోలో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే గూడూరు వైపు నుంచి వస్తున్న ఆటోలో గంజాయిని తరలిస్
పోలీసులకు షాక్ | ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా కశింకోట మండలం ఎన్జీపాలెంలో కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు వెంట నడిచి వెళ్తున్న మహిళను ఢీకొట్టి డివైడర్ ఎక్కి అవతలి వైపునకు దూసుకెళ్లింది.
హైదరాబాద్ : గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ కమిషనరేట్కు చెందిన సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుండి 50 కిలోల గంజాయిని స్వాధీ�