Uttar Pradesh | లక్నో : ఉత్తరప్రదేశ్లో వాన బీభత్సం సృష్టించింది. గత మూడు రోజుల నుంచి కురుస్తున్న కుండపోత వర్షాలకు 34 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లోనే 10 మంది చనిపోయినట్లు యూపీ అధికార యంత్రాంగం వెల్�
ఓ ముని ధ్యానం కోసం గంగానదికి బయల్దేరాడు. దారిలో ఒక ఊళ్లో హడావుడి కనిపించి ఆగాడు. అక్కడి మహిళలు గ్రామ దేవతలకు పొంగళ్లు పెడుతున్నారు. ‘ఆ గ్రామదేవత గొప్పది, ఈ దేవత గొప్పది’ అని వాదించుకోసాగారు.
ఈ వంతెన నిర్మాణానికి ఎలాంటి మెటీరియల్ను అందిస్తున్నారో తెలియదు.. అసలు ఈ వంతెనను ప్రజలు ఎప్పటికైనా ఉపయోగించుకుంటారో లేదో.. బీహార్లోని (Bihar) భాగల్పూర్లో (Bhagalpur) గంగా నదిపై (Ganga River) నిర్మితమవుతున్న బ్రిడ్జిపై (Br
గంగా నదిపై నిర్మాణంలో ఉన్న తీగల బ్రిడ్జి పాక్షికంగా కూలిన సంఘటన బీహార్లో జరిగింది. 3.1 కిలోమీటర్ల పొడవున నాలుగు లేన్లతో ఖగారియా, భాగల్పూర్ జిల్లాలను కలుపుతూ రూ.1,710 కోట్లతో అగువాని సుల్తాన్గంజ్ పేరుతో �
Wrestlers Protest | ఢిల్లీ పోలీసులు ఈడ్చి పారేసినా... కేంద్రం దీక్షా శిబిరాన్ని ఖాళీ చేయించినా కుస్తీ యోధులు తమ పట్టు వీడలేదు. హృదయాలు కలత చెందినా.. సహనానికి పరీక్ష ఎదురవుతున్నా.. న్యాయం కోసం సుదీర్ఘ పోరాటానికే సిద్ధమ�
భారత దేశ జీవనవాహిని గంగానది. ప్రేమగా గంగ అని పిలుచుకుంటారు. గంగమ్మ అని గౌరవిస్తారు. గంగమ్మతల్లీ అని పరవశించిపోతారు. భారతీయ సాంస్కృతిక వైభవంలో యుగాలుగా తన ప్రత్యేకతను చాటుకున్న గంగానది పుష్కరశోభను సంతరి�
Siberian birds | శీతాకాలం వచ్చిందంటే చాలు మన దేశంలో వివిధ రకాల వలస పక్షులు సందడి చేస్తుంటాయి. ఆయా దేశాల్లోని వేసవితాపాన్ని తాళలేక వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి
Ganga river | బీహార్లోని గంగానదిలో (Ganga river) ఘోర ప్రమాదం జరిగింది. పట్నా సమీపంలోని దానాపూర్ వద్ద సుమారు 55 మంది ప్రయాణిస్తున్న పడవ గంగానదిలో బోల్తాపడింది. దీంతో సుమారు పది మంది
వారణాసి : వారణాసి గంగానదిలో పడవ ప్రమాదాల నివారణకు అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. నదిలో తెడ్డుతో నడిచే పడవలపై నిషేధం విధించారు. కేవలం మోటార్ బోట్ ఆపరేషన్లకు మాత్రమే అనుమతి ఇచ్చారు. అలాగే గంగా హారతి కార
పాట్నా: వరద నీటి ప్రవాహంతో ఉప్పొంగిన గంగా నదిలో ఒక ఏనుగు మూడు కిలోమీటర్లు ఈదింది. నిండా మునిగిన ఆ ఏనుగుపై మావటివాడు కూడా ఉన్నాడు. బీహార్లోని వైశాలి జిల్లా రాఘవ్పూర్లో ఈ సంఘటన జరిగింది. వర్షా కాలం నేపథ్�
హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ) : విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి ఈ నెల 13 నుంచి గంగానది తీరంలో రుషికేష్లో చాతుర్మాస్య దీక్ష చేపట్టనున్నారు. గురు పూర్ణిమ
హరిద్వార్: 70 ఏళ్ల మహిళ గంగా నదిలోకి ఓ బ్రిడ్జ్ మీద నుంచి దూకింది. ఆమె డుప్కీ కొట్టడం అక్కడున్న వారిని స్టన్ చేసింది. హరిద్వార్లోని హర్ కీ పురిలో ఉన్న బ్రిడ్జ్ మీద నుంచి ఆ బామ్మ.. కింద ప్రవహిస్తు�
న్యూఢిల్లీ : కాలుష్య కోరల్లో చిక్కుకున్న గంగా నదిని పరిశుభ్రంగా మార్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. అయితే, ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలు ఎంత వరకు ఫలించాయో తేలుసుకునేందుకు అధ్యయనం నిర్వహించనున్నది. ఇం�
న్యూఢిల్లీ : గంగా నది నుంచి ఆదాయాన్ని ఆర్జించాలని కేంద్రం యోచిస్తున్నది. నీటిని శుద్ధి చేసి విక్రయించాలని భావిస్తున్నది. ఈ ప్రాజెక్టులో భాగంగా త్వరలోనే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) విక్రయ�