అమరావతి: రాత్రి వేళ రైలు ఎక్కేందుకు కుటుంబ సభ్యులతో కలిసి రైల్వే స్టేషన్లో వేచి ఉన్న గర్భిణీని కొందరు కిడ్నాప్ చేశారు. రైల్వే స్టేషన్ సమీపంలోకి తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆంధ్రప్ర�
జైపూర్: ఉద్యోగం పేరుతో మహిళను రప్పించిన నలుగురు యువకులు ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆ మహిళ చేతులు, కాళ్లు కట్టేసి హోటల్ మిద్దె నుంచి తోసేశారు. అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలతో బయటపడింది.
చండీగఢ్: స్పాలో పని చేసే ఇద్దరు మహిళలను ఒక పోలీస్, మరో ఇద్దరు బలవంతంగా హోటల్కు తీసుకెళ్లి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. హర్యానాలోని రేవారీ జిల్లాలో ఈ దారుణం జరిగింది. హెడ్ కానిస్టేబుల్ అనిల్, హోంగ�
బెంగళూరు: స్కూల్కు వెళ్తున్న బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కర్ణాటకలోని బంట్వాల్లో ఈ దారుణం జరిగింది. 16 ఏండ్ల బాలిక శుక్రవారం స్కూల్కు వెళ్తున్నది. తెల్లని కారులో వచ్చిన ఐ�