భోపాల్: మధ్యప్రదేశ్లో అధికార బీజేపీ నాయకుడి కుమారుడు ఘాతుకానికి పాల్పడ్డాడు. మరో ముగ్గురితో కలిసి యువతిపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డాడు. మైనర్ అయిన ఆమె సోదరిపైనా లైంగికదాడికి పాల్పడ్డారు.
పొరుగూరు నుంచి వచ్చిన ఓ వివాహితను కిడ్నాప్ చేసిన దుండగులు.. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆమెను ఖమ్మం ప్రభుత్వ దవాఖానలో వదిలేసి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మహిళ మృత�
ఓ వివాహితపై ముగ్గురు యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈసంఘటన కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని భీమారం చెరువు శివారులో జరిగినట్లు తెలిసింది. హనుమకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు�
Karnataka shocker | సాగర్ అనే యువకుడు తనకు తెలిసిన 17 ఏళ్ల బాలికను స్నేహితుడైన దేవరాజ్కు పరిచయం చేశాడు. దీంతో వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మొబైల్ ఫోన్ కొనిస్తానని దేవరాజ్ ఆ బాలికతో చెప్పాడు. ఈ సాకుత
Nurse | ఛత్తీస్గఢ్లోని (Chhattisgarh) మహేంద్రగఢ్ జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. విధి నిర్వహణలో ఉన్న ఓ నర్సుపై (Nurse) నలుగురు యువకులు సామూహిక లైంగికదాడికి
ఓ మహిళపై ఐదుగురు కామాంధులు సామూహిక దాడికి పాల్పడి, క్రూరంగా చిత్రహింసలు పెట్టిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకొన్నది. రెండురోజుల పాటు నరకయాతన పెట్టి, ఆమె ప్రైవేట్ భాగంలో ఇనుప రాడ్డు జొప్పించారు. చేతులు,
మొన్న ఒక మహిళపై గ్యాంగ్ రేప్.. నిన్న ఒక మైనర్పై గ్యాంగ్రేప్.. నేడు మరో మహిళపై గ్యాంగ్రేప్. ఇదీ ఉత్తరప్రదేశ్లో మహిళలకు ఉన్న రక్షణ. ఇందులో కొన్ని ఘటనలు పోలీస్స్టేషన్కు చేరుతుండగా, అనేకం రికార్డులో
ఉత్తరప్రదేశ్లో మరో బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. ప్రతాప్గఢ్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన బాలికను నిందితుల్లో ఒకడు ప్రయాగ్రాజ్-అయోధ్య హైవేలోని గంజేర్హా అటవీ సమీపంలోని
జరిగిన దారుణంపై ఆ జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు వారు చెప్పిన పోలికల ఆధారంగా నిందితుల ఊహా చిత్రాలు గీయించారు. వాటిని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపారు.
Old city | పాతబస్తీలో దారుణం చోటుచేసుకున్నది. ఓ 16 ఏండ్ల బాలికపై యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ నెల 12న చంచల్గూడ జైలు సమీపంలో బాలికను కిడ్నాప్ చేసిన
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. 16 ఏండ్ల దళిత బాలికపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెపై డీజిల్ పోసి నిప్పంటించారు. దీంతో బాలిక తీవ్ర గాయాలపాలై చావు బతుకుల మధ్య కొట్�
ఘజియాబాద్: యూపీలోని ఘజియాబాద్లో 19 ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. జిల్లాలోని మోదీనగర్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. బర్త్డే పార్టీకి వెళ్లిన యువతిని ముగ్గురు యువకులు రేప్ చేశారు. ప్రైవేట�
సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన ఒక బాలికపై లైంగికదాడికి పాల్పడిన కేసులో కార్ఖానా పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వీరిలో ఇద్దరు మైనర్లు, ముగ్గురు యువకులు ఉన్నారు. సీఐ రవీందర�