మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో వినాయకచవితి సందర్భంగా వినాయకుల విగ్రహాల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. పాత పాలమూరులోని శివాలయం వద్ద శ్రీకాంత్కుమార్చారి గత పదేండ్లుగా పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నంలో భాగ�
మట్టి వినాయకులను ప్రతిష్ఠిస్తే పర్యావరణానికి ఎలాంటి హాని కలగదు. శతాబ్ద కాలంగా పీడిస్తున్న అతి పెద్ద సమస్య పర్యావరణ కాలుష్యం. ఈ సమస్యతో సమస్త జీవరాశులపై ప్రభావం చూపుతున్నది.
హుస్నాబాద్ నియోజకవర్గంలో వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించుకోవాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఆదివారం హుస్నాబాద్ పట్టణ శివారులోని ఎల్లమ్మ చ�
భద్రాచలం గోదావరి నదికి నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేశామని ఎస్పీ రోహిత్రాజ్ అన్నారు. శనివారం నిమజ్జనం జరిగే ప్రదేశాలను ఆయన ఏఎస్పీ అంకిత్కుమార్, ఉత్సవకమ
నగరం నడిబొడ్డున పర్యాటక కేంద్రంగా ఉన్న హుస్సేన్సాగర్ పరిశుభ్రత పై హెచ్ఎండీఏ ప్రత్యేక చర్యలు చేపట్టింది. తాజాగా గణేశ్ నవరాత్రుల నేపథ్యంలో హుస్సేన్సాగర్లో నిమజ్జనం చేసే వినాయక విగ్రహాలకు సంబంధిం
నగరం నడిబొడ్డున పర్యాటక కేంద్రంగా ఉన్న హుస్సేన్సాగర్ పరిశుభ్రత పై హెచ్ఎండీఏ ప్రత్యేక చర్యలు చేపట్టింది. తాజాగా గణేశ్ నవరాత్రుల నేపథ్యంలో హుస్సేన్సాగర్లో నిమజ్జనం చేసే వినాయక విగ్రహాలకు సంబంధిం
విఘ్ననాయకుడి నవరాత్రులు ప్రారంభమయ్యాయి. పల్లెలు, పట్టణాల్లో వివిధ రూపాల్గొన్న గణనాథుడు కొలువుదీరాడు. భక్తులు మండపాలను ఏర్పాటు చేసి వినాయకుడి ప్రతిమలు ప్రతిష్ఠించి వైభవంగా పూజలు చేశారు. పలు ప్రాంతాల్ల�
పర్యావరణహిత పట్టణంగా సూర్యాపేటను తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కోరారు. సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శుకవ్రారం ఆయా వార్డు�
విఘ్నాలను నివారించే విఘ్నేశ్వరుడి జన్మదినమే వినాయక చవితి. ఆ గణనాథుడి నవరాత్రోత్సవాలకు వేళైంది. ఈ నెల 18 నుంచి వాడవాడలా మండపాలతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరియనున్నది.