తొమ్మిది రోజులపాటు విశేష పూజలందుకున్న వినాయకుడికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికి గంగమ్మ ఒడికి చేర్చారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శుక్రవారం మధ్యాహ్నం నుంచి మొదలైన శోభాయాత్ర రాత్రి వరకు జోరందుకుంది. యువత క
గణేశ్ నవరాత్రి ఉత్సవాల వేళ గ్రేటర్ పరిధిలోని ఠాణాల పరిధిలో విచిత్ర పరిస్థితి నెలకొన్నది. కొన్ని పీఎస్ల పరిధిలో వినాయక నిమజ్జనాల సందర్భంగా పాడ్బ్యాండ్ను అనుమతిస్తుంటే..
గణేశ్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాన్ని శాంతి సామరస్యాన్ని కాపాడుకుంటూ భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్దత్ సూచించారు. ఈ నెల 27వ తేదీ బుధవారం ప్రా�
జిల్లా ప్రజలు శాంతియుత వాతావరణంలో గణేశ్ నవరాత్రులు జరుపుకోవాలని జిల్లా ఎస్పీ కె.నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. భద్రత, బందోబస్తు కోసమే గణేశ్ ఆన్లైన్ నమోదు విధానం ప్రవేశపెట్టామన్నారు. రాష్ట్ర �
గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై హైదరాబాద్ నగర కమిషనర్ సీవీ ఆనంద్ అన్ని శాఖలు, భాగ్యనగర్ ఉత్సవ సమితి, ఖైరతాబాద్ బడా గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
గణేశ్ నవరాత్రి ఉత్సవాలను వైభవంగా జరుపుకొనేందుకు భాగ్యనగరం సిద్ధమైంది. గల్లీగల్లీలో గణనాథుడు కొలువుదీరనున్నాడు. తొమ్మిది రోజుల పాటు వైభవంగా పూజలందుకోనున్నాడు. నేటి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు జరిగే ఉత్సవా
గణపతి నవరాత్రోత్సవాలకు ఊరూవాడా సిద్ధమైంది. ఆదిదేవుడు విఘ్నేశ్వరుడు కొలువయ్యే వేళ రానే వచ్చింది. నేడు శనివారం వినాయక చవితిని పురస్కరించుకొని వాడవాడలా గణనాథులు కొలువుదీరనుండగా తొమ్మిది రోజుల పాటు పూజా �
గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో పర్యావరణ హితానికి ప్రాధాన్యమివ్వాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ ఆకాంక్షించారు. మట్టి గణపతులను ప్రతిష్ఠించేలా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. పీవోపీ విగ్రహాల వల్ల ఎ
రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా యువతుల పట్ల అసభ్యంగా ప్రవరిస్తూ.. లైంగిక వేధింపులకు పాల్పడిన 431 మందిని అక్కడికక్కడే అరెస్టు చేసి జైలుకు పంపినట్టు ఉమెన్ సేఫ్టీవింగ్ అధికారులు శుక్�
భాద్రపద శుద్ధ చవితి మొదలు నవరాత్రోత్సవాలు ముగిసే దాకా వినాయకుడికి వివిధ పూజలు చేసిన భక్తకోటి ‘అగిలే బరస్ తూ జల్దీ ఆఁ’... అంటూ వీడ్కోలు పలికింది. రాష్ట్రంలో గణేశ్ నవరాత్రోత్సవాలు గురువారం ప్రశాంతంగా ము�
మానకొండూర్ నియోజకవర్గ వ్యాప్తంగా గణేశ్ నవరాత్రులు ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు మండపాల్లో గణనాథుడిని కొలిచిన భక్తులు.. చివరి రోజు డప్పు చప్పుళ్ల మధ్య అందంగా అలంకరించిన వాహనాల్లో ఊరేగించారు. సాయంత్రం �
NRI | గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్విట్జర్లాండ్లోని ఎన్నారైలు స్విస్ గణేశా మహోత్సవ్ -2023 పేరిట గణపతి నవరాత్రులు ఘనంగా జరుపుకున్నారు. ఎకో ఫ్రెండ్లీ పేపర్ గణనాథుని ప్రతిష్టించి పిల్లలు పెద్దలు అందరు శ�
నగరం నడిబొడ్డున పర్యాటక కేంద్రంగా ఉన్న హుస్సేన్సాగర్ పరిశుభ్రత పై హెచ్ఎండీఏ ప్రత్యేక చర్యలు చేపట్టింది. తాజాగా గణేశ్ నవరాత్రుల నేపథ్యంలో హుస్సేన్సాగర్లో నిమజ్జనం చేసే వినాయక విగ్రహాలకు సంబంధిం