Cinematographer | సినిమా సెలబ్రిటీలపై అభిమానులు ఎంతగా ప్రేమ చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ అభిమానాన్ని చూపించేందుకు అభిమానులు ఒక్కోసారి హద్దులు కూడా దాటుతుంటారు. ఇంకొందరు అయితే తమ బాడీపై హీరోల
Sreeleela | ఈ వారం విడుదలవుతున్న కొత్త సినిమాల్లో 'జూనియర్' ఒక్కటే కొంచెం హైప్ సృష్టించిన ప్రాజెక్ట్గా నిలుస్తోంది. రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్�
Rajamouli | అగ్ర దర్శకుడు రాజమౌళి తీసిన చిత్రాలలో ఒక్కటంటే ఒక్క మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ కాలేదు. ఆయన తీసిన బాహుబలి చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీ తెల
Viral Vayyari Song | దేవి శ్రీ సంగీత సారధ్యంలో రూపొందిన పాటలు జనాల్లోకి ఇట్టే చేరతాయి. ఆయన సంగీతం అందించిన తాజా చిత్రం జూనియర్. పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి కథానాయకుడిగా పరిచయమవ
‘కిరీటి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ బాగున్నాయి. కిరీటీ అద్భుతంగా డ్యాన్స్ చేశాడు. అతని రూపంలో ఇండస్ట్రీకి మరో ప్రామిసింగ్ హీరో దొరికాడు’ అన్నారు కన్నడ అగ్ర నటుడు శివరాజ్కు�
ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసు దర్యాప్తు సందర్భంగా తన నుంచి సీబీఐ జప్తు చేసిన 57.89 కిలోల బంగారాన్ని తిరిగి ఇప్పించాలని నిందితుడు గాలి జనార్దన్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Gali Janardhan Reddy | ఓఎంసీ కేసులో దోషులైన గాలి జనార్దన్రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, వీడీ రాజగోపాల్, మెఫజ్అలీ ఖాన్కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.10 లక్షల వ్యక్తిగత బాండ్లతోపాటు మరో రెండు పూచ�
Gali Janardhan Reddy | ఎమ్మెల్యే గాలి జనార్దన్రెడ్డికి సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. ఒబులాపురం మైనింగ్ కేసులో ఏడు సంవత్సరాల శిక్ష ఖరారు కావడంతో స్పెషల్ క్యాటగిరీ కల్పించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను సీబీఐ క
Junior | గాలి జనార్ధన్ రెడ్డి పేరు చాలా మంది వినే ఉంటారు. . కర్ణాటకలో అత్యంత ధనవంతులైన రాజకీయ నాయకులలో ఆయన ఒకరు కాగా,ఆయన ఆయన కూతురు పెళ్లితో దేశమంతా మాట్లాడుకునేలా చేశారు.
కర్ణాటకకు చెందిన మైనింగ్ వ్యాపారి, బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి (Gali Janardhan Reddy) శాసనసభ సభ్యత్వం రద్దయింది. అనంతపురం జిల్లా ఓబుళాపురం అక్రమ మైనింగ్ (OMC) కేసులో హైదరాబాద్ సీబీఐ కోర్టు ఆయనను దోషిగా తేల�
MLA Sabitha | ఓబుళాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. 15 ఏండ్ల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో మొత్తం ఐదుగురిని దోషులుగా, ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటిం�
OMC Case | అనంతపురం జిల్లా ఓబుళాపురం అక్రమ మైనింగ్ (ఓఎంసీ) కేసులో హైదరాబాద్ సీబీఐ కోర్టు తుది తీర్పు వెల్లడించింది. ఐదుగురిని దోషులుగా తేల్చింది. ఓఎంసీ కంపెనీ, బీవీ శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, వీడ�
JD Lakshminarayana | సీబీఐ మాజీ అధికారి, జైభారత్ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ (JD Lakshminarayana) తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారుతుంది.
Gali Janardhan Reddy | ఇనుప గనుల అక్రమ తవ్వకాల కేసులో జైలుకెళ్లిన కర్ణాటక బీజేపీ మాజీ నేత గాలి జనార్దన్ రెడ్డి మళ్లీ కమలం పార్టీలో చేరాలని యోచిస్తున్నారు.