అసమర్థుల మాటలు ఎవరూ వినరని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు జగదీశ్రెడ్డి ఎద్దేవా చేశారు. పాలనపై నియంత్రణ కోల్పోయారనడానికి సీఎం రేవంత్రెడ్డి మాటలే నిదర్శనమని చెప్పారు.
Malaysia : కౌలాలంపూర్ నగరంలోని MECC కన్వెన్షన్ సెంటర్లో తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ బీఆర్ఎస్ నేతలు, MYTA సభ్యులతో కలసి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.
తుంగతుర్తి మండల పరిధిలోని కేశవాపురం గ్రామ మాజీ సర్పంచ్ కొమ్ము అనిత జనార్ధన్తో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ సమక్షంలో గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ గులాబీ కండువాలు కప్�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2018లో నందాపురం, అనంతారం, మాలీపురం గ్రామాలతో కలిపి నూతన మున్సిపాలిటీగా తిరుమలగిరి ఏర్పడింది. 18 వేలకు పైగా జనాభా, 15 వార్డులు ఉన్నాయి. నాడు మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సహకార�
రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమ�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నల్గొండ అభివృద్ధి చెందిదని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. నల్లగొండ ఎమ్మెల్యేగా కంచర్ల భూపాల్ రెడ్డి ఉన్న కాలంలోనే రూ. 1600 కోట్లతో నల్లగొండను సుందర �
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తిరుమలగిరి మున్సిపాల్టీపై బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. సోమవారం మండల కేం ద్రంలోని తన నివాసంలో ఆయన బీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తలు
అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందిన పలు కుటుంబాలను తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ సోమవారం పరామర్శించారు. తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన పంచాయతీరాజ్ శాఖ రిటైర్డ్ ఈఈ తీపి
జూబ్లీహిల్స్లో ఓడిపోతే అధికార పార్టీలో ఉపద్రవం రావడం, రేవంత్రెడ్డి పదవి పోవడం ఖాయం. ఈ విషయం తెలిసే బీఆర్ఎస్పై, కేసీఆర్పై, కేటీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధి ఎజెండాపైనే �