ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 11వ సీజన్లో తెలుగు టైటాన్స్ అదిరిపోయే బోణీ కొట్టింది. శుక్రవారం స్థానిక గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన తమ తొలి మ్యాచ్లో టైటాన్స్ 37-29 తేడాతో బెంగళూరు బుల్స్పై అద్భుత విజయం సాధ�
‘ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్లో పతకాలు సాధించడమే లక్ష్యంగా ముందుకు..యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు..స్టేడియాల్లో క్రీడాటోర్నీలు తప్పా మిగతా కార్యక్రమాలకు అనుమతివ్వం’. ప్రభుత్వం ఏర్పడిన నా
హైదరాబాద్ చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్కు ఆతిథ్యమిచ్చింది. స్థానిక గచ్చిబౌలి స్టేడియం వేదికగా మంగళవారం ఇంటర్కాంటినెంటల్ కప్ అట్టహాసంగా ప్రారంభమైంది.
రాబోయే రోజుల్లో గచ్చిబౌలిని స్పోర్ట్స్ విలేజ్గా తీర్చిదిద్దుతామని, అందుకు అనుగుణంగా అన్ని వసతులను కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెల్లడించారు.
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం వ్యాయామం చేయాలని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి (CP Srinivas Reddy) అన్నారు. కరోనా తర్వాత ఆరోగ్యంపై ప్రజలు ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారని చెప్పారు. 60, 70 ఏండ్లలో వ�
హైదరాబాద్ సర్వతోముఖాభివృద్ధిలో క్షత్రియుల పాత్ర ఎనలేనిదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి �
ప్రజలందరూ తమ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉన్నదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ�
John Cena: సీనా.. సీనా.. సీనా అంటూ గచ్చిబౌలి స్టేడియం మారుమోగిపోయింది. టాప్ రెజ్లర్ కోసం తెలుగు ఫ్యాన్స్ ఆనందం తట్టుకోలేక కేకలు పెట్టారు. తమ స్టార్ రెజ్లర్ను చూసిన తన్మయత్వంలో తేలిపోయారు. ఆన్లైన్లో
ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ హైదరాబాద్కు ప్రతిష్టాత్మకమైన క్యాలెండర్ అని, దీనికి అంతర్జాతీయ గుర్తింపు ఉన్నదని హైదరాబాద్ సీపీ సీవీ ఆనం ద్ అన్నారు. మాదాపూర్లోని హైటెక్స్ వద్ద ఎన్ఎండీసీ హైదరాబ�
ప్రతిభను ప్రోత్సహించడంలో తెలంగాణ ముందుందని సాట్స్ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్ అన్నారు. గచ్చిబౌలి ఆక్వాటిక్ స్టేడియంలో జరుగుతున్న జాతీయ సీనియర్ ఆక్వాటిక్ చాంపియన్షిప్ను ఆదివారం సాట్స్ చైర్�
సీఎం కప్ క్రీడాభిమానులను అలరిస్తున్నది. యువతీ యువకుల సమ్మేళనంతో వివిధ క్రీడాంశాలు అందరినీ కట్టిపడేస్తున్నాయి. మండల, జిల్లా స్థాయి పోటీలకు కొనసాగింపుగా సాగుతున్న రాష్ట్ర స్థాయి టోర్నీ అంచనాలకు మించి స
గచ్చిబౌలి బాలయోగి అథ్లెటిక్ క్రీడా స్టేడియంలో వేసవి శిక్షణ శిబిరం ఉత్సాహంగా కొనసాగుతున్నది. వేసవిలో చిన్నారులు ఎంతో ఉల్లాసంగా పలు క్రీడల్లో ప్రత్యేకంగా శిక్షణ పొందుతున్నారు.
గచ్చిబౌలి స్టేడియం వేదికగా హైదరాబాద్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన టోర్నీలో యువ స్ప్రింటర్ నందిని పసిడి పతకంతో మెరిసింది. ఆదివారం మహిళల 100మీటర్ల రేసును నందిని 11.8 సెకన్లలో ముగించి స్వర్ణా