హైదరాబాద్ వేదికగా జరుగనున్న సంతోష్ ట్రోఫీ కోసం తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్(టీఎఫ్ఏ)గురువారం జట్టును ప్రకటించింది. ఈ నెల 14 నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు జరిగే టోర్నీ కోసం 22మందితో రాష్ట్ర టీమ్ను ఎంపిక
భారత ఫుట్బాల్ జట్టు ఈ ఏడాదిని కనీసం ఒక్క విజయం లేకుండానే నిరాశగా ముగించింది. ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్లో భాగంగా సోమవారం స్థానిక గచ్చిబౌలి స్టేడియంలో మలేషియాతో జరిగిన పోరును టీమ్ఇండియా 1-1తో డ్రాగా ముగిస�
గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో ఎన్ఎండీసీ తెలంగాణ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీ పోటీలు హోరీహోరీగా సాగుతున్నాయి. మూడో రోజైన గురువారం జరిగిన పురుషుల సింగిల్స్లో మీరాబ లువాంగ్ 21-9, 21-7తో సిద్ధార�
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో మరోపోరు అభిమానులను కట్టిపడేసింది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా బుధవారం హోరాహోరీగా సాగిన పోరులో తెలుగు టైటాన్స్ 35-34 తేడాతో తమిళ్ తలైవాస్పై ఉత్కంఠ విజయం సాధించింది. పీకేఎల్
స్పోర్ట్స్ పాలసీతో తెలంగాణ క్రీడారంగంలో మార్పులు రాబోతున్నాయి. బుధవారం గచ్చిబౌలి స్టేడియంలో సాట్స్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ పాలసీ, స్పోర్ట్స్ హబ్, సీఎం కప్ నిర్వహణపై ప్రధానంగా చర్చ జరిగింది.
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టాన్ గెలుపు జోరు కొనసాగుతున్నది. సోమవారం గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో పుణెరి 49-30 తేడాతో గుజరాత్ జెయింట్స్పై ఘన వ�
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో తమిళ్ తలైవాస్ దుమ్మురేపింది. బుధవారం గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో తలైవాస్ 44-25తో గుజరాత్ జెయింట్స్పై ఘన విజయం సాధించింది.
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 11వ సీజన్లో తెలుగు టైటాన్స్ అదిరిపోయే బోణీ కొట్టింది. శుక్రవారం స్థానిక గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన తమ తొలి మ్యాచ్లో టైటాన్స్ 37-29 తేడాతో బెంగళూరు బుల్స్పై అద్భుత విజయం సాధ�
‘ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్లో పతకాలు సాధించడమే లక్ష్యంగా ముందుకు..యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు..స్టేడియాల్లో క్రీడాటోర్నీలు తప్పా మిగతా కార్యక్రమాలకు అనుమతివ్వం’. ప్రభుత్వం ఏర్పడిన నా
హైదరాబాద్ చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్కు ఆతిథ్యమిచ్చింది. స్థానిక గచ్చిబౌలి స్టేడియం వేదికగా మంగళవారం ఇంటర్కాంటినెంటల్ కప్ అట్టహాసంగా ప్రారంభమైంది.
రాబోయే రోజుల్లో గచ్చిబౌలిని స్పోర్ట్స్ విలేజ్గా తీర్చిదిద్దుతామని, అందుకు అనుగుణంగా అన్ని వసతులను కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెల్లడించారు.
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం వ్యాయామం చేయాలని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి (CP Srinivas Reddy) అన్నారు. కరోనా తర్వాత ఆరోగ్యంపై ప్రజలు ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారని చెప్పారు. 60, 70 ఏండ్లలో వ�