భవిష్యత్తు అంతా డ్రైవర్లెస్ కార్లదేనని టెస్లా ఏఐ సాఫ్ట్వేర్ వైస్ ప్రెసిడెంట్ అశోక్ఎల్లుస్వామి వెల్లడించారు. తాజాగా ఆయన ఓ యూట్యూబ్ చానల్ పాడ్కాస్ట్లో మాట్లాడారు.
కూరగాయల కుప్పను ముందు పోసుకొని
తెలంగాణను సరిచేసినట్టు
సంసారాన్ని సరిచేస్తూ
కూరగాయలు సర్దుతుంది ఆ తల్లీ
తెలంగాణను నిజాయితీగా తెచ్చుకున్నట్టు
కిలో, అరకిలో, పావుకిలో చొప్పున
ఆ తల్లి కూరగాయలు నిజాయితీగ�
రాచరిక పాలన నుంచి స్వతంత్ర భారత్ వరకు తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా 1940వ దశకంలో మహోన్నత సాయుధ రైతాంగ పోరాటాన్ని నడిపిన చరిత్ర తెలంగాణ సమాజానిది.
చదువుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అంతటా పోటీ వాతావరణమే. ఈ పోటీ ఇప్పటివరకు మనుషుల మధ్యే! కానీ, భవిష్యత్తులో మన పోటీదారు ఎవరో తెలుసా? ఇప్పుడు మనం వాడేందుకు ఎంతగానో ఇష్టపడే ఏఐ. అవును.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజ
ఓ గ్రహశకలం భవిష్యత్తులో భూమిని ఢీకొట్టే అవకాశం ఉన్నదని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. 2038 జూలై 12న ఒక గ్రహశకలం భూమిని ఢీకొట్టేందుకు 72 శాతం చాన్స్ ఉన్నదని వెల్లడించారు.
Mamata Banerjee | ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ప్రజలు మార్పు కోరుకున్నప్పటికీ బీజేపీ అప్రజాస్వామికంగా, అక్రమంగా ప్రభుత్వాన్ని ఏర్
Assembly Election | తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఓటు ద్వారా మద్దతు తెలియజేయడానికి బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ నాయకులు దేశ, విదేశాల నుంచి వచ్చి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
విద్యార్థుల ఉజ్వల భవితకు పాలిటెక్నిక్ బాటలు వేస్తున్నది. రాష్ట ప్రభుత్వం ఈ విద్యకు అధిక ప్రాధాన్యమిస్తుండగా, నైపుణ్యం ఉంటే చాలు.. స్వయం ఉపాధితో పాటు ఉద్యోగాలు పొందేందుకు సరైన అవకాశాలు కల్పిస్తున్నది.
క్రీడారంగంలో ఉజ్వ ల భవిష్యత్ ఉందని, విద్యార్థు లు చదువుతోపాటు క్రీడల్లో రా ణించాలని ఇఫ్కో డైరెక్టర్ దేవేం దర్రెడ్డి పిలుపునిచ్చారు. క్రీడ లు దేహదారుడ్యానికి, మానసికోల్లాసానికి ఎంతో దోహదపడుతాయన్నార�
ఒకే విద్యా సంవత్సరంలో రెండు రకాల డిగ్రీలు చేయడం వల్ల యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జేఎన్టీయూ హైదరాబాద్ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి అన్నారు. సోమవారం జేఎన్టీయూలో యూజీసీ ఆడిటో�
భవిత కేంద్రాలు ప్రత్యేక అవసరాలు గల పిల్లల జీవితాల్లో భరోసా నింపుతున్నాయి. దివ్యాంగ పిల్లలకు చికిత్స, సాయం అందించేందు రాష్ట్ర ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లో విద్యా బోధన, ఆట పాటల�
విద్యతోనే బాలికా వికాసం కలుగుతున్నదని, ఇప్పటికే బాలికలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. శుక్రవా రం హన్వాడ మండలం పల్లెమోని తం డా వద్ద ఏర్పాట�
టీఆర్ఎస్తోనే రాష్ట్ర భవిష్యత్తు ముడిపడి ఉన్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. అన్ని పార్టీలు ఏకమై టీఆర్ఎస్పై దాడులకు దిగుతున్నాయని, తిప్పికొట్టేందుకు కార్యకర్తలు సిద్ధం క�