విద్యతోనే బాలికా వికాసం కలుగుతున్నదని, ఇప్పటికే బాలికలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. శుక్రవా రం హన్వాడ మండలం పల్లెమోని తం డా వద్ద ఏర్పాట�
టీఆర్ఎస్తోనే రాష్ట్ర భవిష్యత్తు ముడిపడి ఉన్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. అన్ని పార్టీలు ఏకమై టీఆర్ఎస్పై దాడులకు దిగుతున్నాయని, తిప్పికొట్టేందుకు కార్యకర్తలు సిద్ధం క�
ఖర్చు.. సరైనదిగా ఉంటేనే జీవితం సాఫీగా సాగుతుంది. అది అనవసర.. అవసరాలకు మితిమీరితే జీవితం తలకిందులవుతుంది. ఔను పైసా పైసా కలిస్తేనే రూపాయి. జీవితమనే బండిని సాఫీగా నడిపేందుకు అవసరమైన ఇంధనమే ధనం. పొదుపు చేయడం ప్
నిత్యం మీ చేతిలో ఉండే స్మార్ట్ఫోన్ మీ భవిష్యత్తు ప్రమాదాన్ని పక్కాగా అంచనా వేస్తుంది. స్మార్ట్ఫోన్ యాక్సెలరోమీటర్ సెన్సర్లు మీ నడక ఆధారంగా రాబోయే ఐదేండ్లలో మీకు మరణం ముప్పు ఉందో లేదో చెప్పేస్తాయి
ప్రతి విద్యార్థి ఉద్యోగం కోసమే కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ఉద్బోధించారు. విద్యార్థులు మూసధోరణిలో కాకుండా ఇన్నోవేటివ్ పద్ధతిలో పరిశోధనలను �
నేడు దేశంలోనే 24 గంటలు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది. ప్రగతిశీల రాష్ట్రంగా చెప్పుకొనే గుజరాత్లో సైతం ఈ ఏడాది వేసవిలో పవర్ హాలిడే ప్రకటించారు. రాష్ట్రంలో గత ఎని�
ప్రపంచవ్యాప్తంగా ప్రతీవారం సగటున 10 లక్షల పాస్వర్డ్లు హ్యాక్కు గురవుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇందులో ప్రధానంగా వ్యక్తిగత, ఆర్థిక లావాదేవీలకు సంబంధించినవే ఎక్కువని పేర్కొంటున్నాయి. అయితే, ఫో
అతి ఏదైనా అనర్థమే.. పొదుపు చేస్తే భవిష్యత్ బంగారమే.. ఇది దేనికైనా వర్తిస్తుంది.. ఆ కోవలోకే వస్తుంది విద్యుత్. కరెంట్ను మనం ఎంత పొదుపు చేస్తే అంత భావితరాలకు ఉపయోగపడుతుంది. ఇష్టం వచ్చినట్లు ఫ్యాన్లు, బల్బు
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏది చేసినా చరిత్రే అవుతుంది. అది రాష్ట్రసాధన మొదలు.. అనేక సందర్భాల్లో నిరూపితమైంది. రాష్ట్ర సాధనోద్యమంలో ఆకాంక్షల నినాదాలుగా మొదలైన నీళ్లు, నిధులు, నియామకాలను నిజాలు చేసి చూ�
Find your Lucky number | కొత్త సంవత్సరంలో సరికొత్త విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా! అయితే, మీ లక్కీ నంబర్ ఆధారంగా ఈ ఏడాది ఎలాంటి ఫలితాలు ఉన్నాయో చదువుకోండి. అంకెలు చెప్పిన సంగతుల ఆధారంగా ఈ ఏడాది ఎలా వ్యవహరించాలో �
Electric vehicles | భవిష్యత్ కాలంలో విద్యుత్ వాహనాల వాడకం తప్పనిసరి అవుతుందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. టీఎస్ రెడ్కో ఆధ్వర్యంలో ఈవీ ట్రెడ్ ఎక్స్పో విద్యుత్ వాహనాల ప్రదర్శనను హైటె