కాలికి దెబ్బలు తగలకుండా రక్షణగా ఉండే బూట్లు ధరిస్తారు. ఫ్యాషనబుల్గా రకరకాల షూ వేసుకుంటారు. కారణం ఏదైనా పొద్దంతా బూట్లు ధరించి ఉండటం మంచిది కాదన్నది వైద్యుల మాట. బూట్లు వేసుకున్నప్పుడు పాదం ఒకే భంగిమలో �
తినే పదార్థాల ఉత్పత్తుల మీది లేబుళ్లను అందరూ చదువుతారు. గడువు తేదీ ముగిసినా.. దగ్గరపడినా కొనుగోలు చేయరు. అయితే, ఈ ఎక్స్పైరీ డేట్ అనేది కేవలం తినే ఉత్పత్తుల మీదే కాదు.. మన శరీర అవసరాల కోసం వాడుకునే ప్రతిదా�
చాలా ఇళ్లలో టిఫిన్ అంటే.. ఇడ్లీలు, దోశలే! వీటిని సిద్ధం చేయాలంటే మాత్రం.. ఎంతోకొంత ప్రయాస పడాల్సిందే! కావాల్సినవన్నీ ముందురోజే నానబెట్టుకోవడం.. పిండి రుబ్బుకోవడం.. పెద్ద తతంగమే! దాంతో చాలామంది వారానికి సరి�
చాలామంది గార్డెనింగ్ను ఓ హాబీగా మార్చుకుంటున్నారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి మొక్కల పెంపకాన్ని ఫాలో అవుతున్నారు. ఇటు ఇంటికి కావాల్సిన కూరగాయలనూ పండించుకుంటున్నారు. ఈక్రమంలో కొందరు చీటికిమాటికి మొ
అంగస్తంభన సమస్యలను నయంచేసే పుల్మోసిల్ ఇంజెక్షన్లలో నకిలీ వెర్షన్ అమ్మకాలు జరుగుతున్నట్టు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు కనుగొన్నారు.
ఇటీవల ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరింది. దాంతో ఆ నీటిలో దోమలు, సూక్ష్మిక్రిములు వృద్ధి చెంది వ్యాధులు సోకే ప్రమాదం పొంచి ఉన్నది. ఈ క్రమంలో ప్రజలు అప్రమ�
అమెరికాను కాండిడా ఆరిస్ అనే ఓ ఫంగస్ వణికిస్తున్నది. ఆ దేశంలో 2016లో మొదటిసారి గుర్తించిన ఈ ఫంగస్.. ఇప్పటికే అక్కడి 25 రాష్ర్టాల్లో వ్యాపించింది. 2019 నుంచి 2021 మధ్య ఫంగస్ సోకిన వారి సంఖ్య మూడు రెట్లు పెరిగిందన�
కోటి ఆశలతో వరి సాగు చేసిన రైతాంగానికి తెగుళ్ల బెడద పొంచిఉంది. ప్రస్తుతం వరి పైరు పిలకల దశ నుంచి చిరుపొట్ట దశకు చేరుకోవడంతో చీడపీడలు ఆశించే ముప్పు కనిపిస్తున్నది. పంట దిగుబడులపై పెను ప్రభావం చూపే ప్రమాదం �
వరికి ‘తాటాకు’ చీడ దాపురించింది. ఇటీవల కురిసిన వర్షాలతో పుట్టుకొచ్చిన ఈ తెగులు క్రమంగా విస్తరిస్తున్నది. దీని ప్రభావంతో పైరు ఎండిపోయి, పంట నష్టపోయే ప్రమాదం పొంచి ఉండగా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం అప్
రైతుకు ఎక్కువ ఆదాయం అందించే పంటల్లో ‘మిర్చీ’ది అగ్రస్థానం. దీనికి 365 రోజులూ డిమాండ్ ఉంటుంది. అయితే, తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే సమయంలో, తోటలను కొన్ని రకాల పురుగులు, తెగుళ్లు ఆశిస్తాయి. పంటకు తీవ్ర నష్టాన్
చలికాలంలో ఉసిరి కాయలపై తుప్పు తెగులు ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల కోతకు ముందే కాయలు రాలిపోయి, తీవ్ర నష్టం వాటిల్లుతుంది. లీటర్ నీటిలో 2.5 గ్రా. మ్యాంకోజెబ్ కలిపి పిచికారీ చేయడం ద్వారా తుప్పు తెగులును �