మండలంలో ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురియడంతో రైతులు వానకాలం వరి సాగు వైపు మక్కువ చూపారు. అన్నదాతలు ఆశించిన దానికంటే ఎక్కువ దిగుబడి రావడంతో ఆనందం వ్యక్తం చేస్తు�
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో కారు దూసుకుపోతున్నది. బుధవారం నియోజకవర్గవ్యాప్తంగా టీఆర్ఎస్ నేతలు తమకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించిన గ్రామాల్లో కలియదిరిగి కలిసి ఓట్లు అభ్యర్థించారు. జనంతో మమేకమవుతూ..
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి మద్దతుగా మంత్రులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇన్చార్జులుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్ర�
జిల్లాలో పల్లె, పట్టణ ప్రగతి జోరుగా సాగుతున్నది. అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాలు, పట్టణాల్లో పర్యటిస్తూ, క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. దీంతో కాలనీలు, వీధులు �
పల్లె, పట్టణ ప్రగతికి ప్రజలంతా జై కొడుతున్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ కార్యక్రమంతో తమ ప్రాంతాలు ఎంతో అభివృద్ధి సాధిస్తున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం సంగారెడ్డ
పట్టణ ప్రగతి కార్యక్రమం మేడ్చల్ నియోజకవర్గంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో గురువారం జరిగింది. పాలకవర్గ సభ్యులు, అధికారులు పర్యటించి, సమస్యలను తెలుసుకున్నారు. పరిష్కారానికి నిర్ణయం తీసుకున్నార
ఉమ్మడి జిల్లాలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు బుధవారం పదమూడో రోజూ ఉత్సాహంగా సాగాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు వాడల్లో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చేపట్టబోయే పనులపై చర్చించారు. పారిశు�
పట్టణాలు, పల్లెల్లో పరిశుభ్రత, పచ్చదనం పెంపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమం పద మూడో రోజైన బుధవారం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో జోరుగా కొనసాగింది. ప్రజాప్రతినిధులు, అధిక�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణప్రగతి పనులు మంగళవారం ముమ్మరంగా కొనసాగాయి. పల్లెప్రగతిలో భాగంగా గ్రామాల్లో మొక్కలు నాటేందుకు గుంతలు తీయడం, మొక్కల వద్ద పాదుల ఏర్పాటు, మురుగుకాల్వల్లో చె
ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు పదో రోజు జోరుగా కొనసాగాయి. జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికారు
గ్రామాలు, పట్టణాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించడానికే ప్రభుత్వం ప్రగతి కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం 10వ రోజు గ్రామాల్లోని వార్డుల్లో, పట్టణాల్లోని కాలనీల్లో అధికారులు
పల్లె, పట్టణాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. ఆయా గ్రామ పంచాయతీల్లో ఉత్సాహంగా పనులు జరు�
వాడవాడలా ‘ప్రగతి’ పనులు ఊపందుకున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ స్వచ్ఛ పల్లెలు, పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. మంగళవారం మెదక్ జిల్లా రామాయంపేటకు విచ్చేసిన అడ�
జిల్లావ్యాప్తంగా వేగంగా ధాన్యాన్ని కొనుగోలు ప్రక్రియ చేపట్టారు. యాసంగిలో 2.70లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. అందుకనుగుణంగా కార్యచరణ సిద్ధం చేసి అన్ని ఏర్పా�