గతంలో వేసవి వచ్చిందంటే మండల పరిధిలోని పలు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఉండేది. చెరువులు, కుంటల్లో నీరు కనిపించని పరిస్థితి. దాంతో భూగర్భజలాలు అడుగంటి చేతిపంపులు, బోరుబావులు ఎండిపోయేవి.
సమైక్య పాలనలో ఎండాకాలం వచ్చిందంటే చాలు మనుషులకే కాదు.. పశువులకు కూడా తాగడానికి కనీసం నీళ్లు దొరికేవి కాదు. కిలోమీటర్ల కొద్ది వెళ్లి వ్యవసాయ బావుల వద్ద తాగునీరు తెచ్చుకునే పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం వచ్�
మెట్ట ప్రాంతమైన సిరిసిల్ల పరవళ్లు తొక్కిన కాళేశ్వర జలాలతో చెరువులకు జళకళ వచ్చింది. తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని పెద్దచెరువు, పటేల్ చెరువు పూర్తిగా నిండి అలుగు పారుతున్నాయి. మంత్రి కేటీఆర్ ప్రత్యే
గోదారమ్మ తరలివచ్చింది. యాసంగిలో పంటలను తడిపేందుకు ఎల్లంపల్లి నుంచి నంది మేడారం రిజర్వాయర్కు పరుగులు తీసి, అక్కడి నుంచి నారాయణపూర్ రిజర్వాయర్కు పరవళ్లు తొక్కింది. మంగళవారం సాయంత్రం 3:30 గంటలకు జలాశయాన�
గోదావరి జలాల తరలింపుతో రామప్ప సరస్సు ఏడాది పొడవునా నిండా నీటితో కళకళలాడుతున్నది. నాలుగేళ్లుగా ప్రతి సీజన్లో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో సరస్సు పూర్తిగా నిండి మత్తడిపై నుంచి పరవళ్లు తొక్కుతున్నద�
ఉమ్మడి రాష్ట్రంలో సాగు, తాగు నీరు, విద్యుత్ కోసం అష్టకష్టాలు పడిన తెలంగాణ ప్రాంతం స్వరాష్ట్రంలో నీళ్ల సమస్యను అధిగమించి తలెత్తుకొని నిలబడింది. సీఎం కేసీఆర్ ముందుచూపుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట
భారీ వర్షాలు కురువడంతో రంగారెడ్డి జిల్లాలోని చెరువులు, కుంటలకు జలకళ వచ్చింది. పలు మండలాల్లోని చెరువులు అలుగు పారుతున్నాయి. అంతేకాకుండా ఇబ్రహీంపట్నంలోని పెద్ద చెరువు దాదాపు 45 ఏండ్ల తరువాత అలుగు పారింది. �
సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో మండలంలోని అనేక చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. అనేక చెరువులు, కుంటల్లోని పూడికను తొలగించడంతోపాటు పునరుద్ధరించి నీటి ని�
ఈ వానాకాలం సీజన్లో కురిసిన భారీ వర్షాలతో జిల్లాలో భూగర్భజలాలు గణనీయంగా పెరిగా యి. జూన్లో మోస్తరు వర్షాలు కురవగా, జూలై, ఆగస్టు మాసం మొదటి ఐదురోజుల్లో భారీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో సాధారణం కంటే 354 మిల్ల
మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో చెక్డ్యాంలు, ప్రాజెక్టులు నిర్మించడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటిజాడ కనిపించేది కాదని, సింగూ రు నీటికోసం రైతులు ఎన్నోసార్లు రోడ్డెక్కాల్సి�
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ (ఎం) మండలంలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన చెక్డ్యాంలు జలకళ సంతరించుకోవడంతో రైతులు, టీఆర్ఎస్ నాయకులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు