అల్పపీడనం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు చెరువులు మత్తడి దుంకుతున్నాయి. బుధవారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ వర్షం పడగా, అత్యధికంగా గుండ్లపల్లిలో 12 మిల్లీమీ�
ఐదు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వానలు కొత్త రికార్డును నెలకొల్పాయి. శుక్రవారం నుంచి మంగళవారం వరకు కురిసిన వర్షాలను పరిశీలిస్తే ఈ పదేండ్లలో అత్యధిక వర్షం ఇదేనని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారుల�
నాలుగు రోజులుగా తెలంగాణతోపాటు ఎగువ రాష్ర్టాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది పరవళ్లు తొక్కుతున్నది. దీంతో గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నిండు కుండల్లా మారాయి. ముఖ్యంగా శ్రీర�
ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో లక్నవరం సరస్సు కళకళలాడుతోంది. మంగళవారం భారీగా వచ్చి చేరిన వరదతో నిండిపోయి మత్తడి పోస్తోంది. సరస్సు నీటి మట్టం 33.5 అడుగులు కాగా పూర్తిస్థాయిలో
నింగి నుంచి నేలకు రాలుతున్న ఒక్కో చినుకు బొట్టు... వరదై వాగులు, వంకలు, కాలువల గుండా ప్రవాహమై చెరువులకు చేరుతున్నది. చెరువులు నిండి అలుగులు పోస్తూ జల జీవాలను ఎగిరి దుంకిస్తూ ముందుకు కదులుతున్నాయి. తటాకాలను �
గంభీరావుపేట మండల పరిధిలోని మానేరు వాగుపై నిర్మించిన చెక్డ్యాంలు పరవళ్లు తొక్కుతున్నాయి.. ఇటీవల కురిసిన మోస్తరు వర్షానికే గలగలా పారుతున్నాయి.. పాల నురగల్లా దిగువకు వస్తున్న జలధారలు కనువిందు చేస్తున్నా
నిండుకుండలా తొణికిసలాడుతున్న మూసీ గేట్లు తెరుచుకున్నది. ప్రాజెక్టు చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా జూన్ నెలలో పరవళ్లు తొక్కుతూ ముందుకు సాగింది. ఎగువన కురుస్తున్న వర్షాలు, ఉప్పొంగుతున్న వరదతో అప్రమత�