ప్రపంచ ఇంధన ధరలు తగ్గినప్పటికీ భారతీయ వినియోగదారులకు మాత్రం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఇప్పట్లో ఊరట లభించే అవకాశం కనిపించడం లేదు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పటికీ ఆ ప్రభావం వినియోగదారులకు ఇంధన ధర�
ఈసారి మండుటెండల్లో వడదెబ్బ సంగతేమోగానీ.. ధరదెబ్బ మాత్రం అందరికీ గట్టిగానే తగిలింది. కొనుగోలుదారుల జేబుల్ని గుల్ల చేసేలా మేలో రిటైల్ ద్రవ్యోల్బణం విజృంభించింది మరి. అంతకుముందు నెలతో పోల్చితే గత నెలలో ద�
పెరిగిన ఇంధన ధరలకు వ్యతిరేకంగా బీఆర్టీయూ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం మల్లాపూర్ చౌరస్తాలో రిక్షా ర్యాలీ జరిగింది. పెరిగిన ధరలతో ఆటో నడపడం భారంగా మారిందని..ఇక మళ్లీ పాత రోజుల్లో మాదిరిగా రిక్షా నడ
పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఏర్పడిన ఇంధన ధరల సెగ మన దేశ వైమానిక రంగానికి కూడా సోకింది. ఇటీవల విమాన ఇంధన ధరలు పెరిగిపోవడంతో వస్తున్న నష్టాలు, తక్కువ డిమాండ్ తదితర కారణాలతో దేశీయ మార్గాల్లోని విమాన సర్వీ�
పెరుగుతున్న ఇంధన ధరలు, బంగారం-వెండిపై అధిక దిగుమతి సుంకాలు.. జూన్కల్లా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 5 శాతానికి ఎగదోసే వీలుందని పలువురు ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇ�
ఎన్నికల ముందు ఇంధన ధరలు పెంచబోమని పదేపదే ప్రకటించిన కేంద్రం.. ఎన్నికలు ముగిశాక వరుసగా ధరలు పెంచుకుంటూ పోతున్నది. తాజాగా మరోసారి ఇంధన ధరలను పెంచింది. పెట్రోల్పై లీటర్కు రూ. 2.61, డీజిల్పై లీటర్కు రూ. 2.71 చొప�
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరల మోత మోగిస్తున్నది. అంతర్జాతీయ అంశాల పేరిట సామాన్యులకు వాత పెడుతున్నది. ఐదు రాష్ర్టాల ఎన్నికలు పూర్తయినప్పటి నుంచి పెట్రో ధరలను పెంచేసుకుంటూ పోతున్నది. తాజాగా సోమ�
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను ముచ్చటగా మూడోసారి పెంచి వాహనదారులకు వాత పెట్టింది. ఇప్పటికే పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులతో ఇంధన కొరత వెంటాడుతున్నది.
పెంచిన ఇంధన ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం నిరసనలు, మోదీ దిష్టిబొమ్మ దహనాలు చేశారు. పాల్వంచ నటరాజ్ సెంటర్లో �
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని సీపీఎం, సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. పెట్రో ధరల పెంపును నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సీపీఎం, కోటగిరి మండల కేంద్రంలో సీపీఐ ఆధ్వర్య
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం సామాన్యుడి నెత్తిపై పెట్రో బాంబు వేసింది. లీటర్ పెట్రోల్, డీజిల్పై రూ. 3 చొప్పున పెంపు విధించింది. పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చినట్టు ఆయిల్ కంపె�
Air India | పశ్చిమాసియా (West Asia) లో ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు (Fuel Prices) భగ్గుమంటున్నాయి. ఈ ఇంధన ధరల ప్రభావం విమానయాన సంస్థలపైనా పడుతోంది. ఈ క్రమంలో విమానయాన సంస్థలు తమ ఫ్లైట్ సర్వీసుల్లో కోతపెట్టే యోచ�