ఇప్పటికే ఇంధన ధరలు, ఇన్సూరెన్స్ ఖర్చులు, టోల్ ఫీజులతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులపై రాష్ట్ర ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ల సర్వీస్ చార్జీలను పెంచి మరింత భారాన్ని మో
ఇంధన ధరలు పెంచడం వల్ల ముఖ్యంగా వ్యవసాయం, రవాణా, ప్యాకేజింగ్ రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఫలితంగా నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో పెరిగాయి.
ఇక ఈసారి సెక్షన్ 80సీ పరిధి పెంపు, పన్నుల సరళీకరణ, జీఎస్టీ మినహాయింపు, రాయితీలు,
ప్రోత్సాహకాలు అంటూ పెద్ద లిస్టుతోనే ఉన్నారు ఉద్యోగులు, వ్యాపారస్తులు. మరి వీటిల్లో
ఎంతవరకు ఇచ్చే అవకాశం ఉన్నది?
Thiaga Rajan | పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై తమిళనాడు ఆర్థిక మంత్రి త్యాగ రాజన్ (Thiaga Rajan) ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రాలు ఇంధనంపై పన్నులు తగ్గించాలని అడుగుతున్నారని
చమురు ధరలు తగ్గించిన కేంద్ర ప్రభుత్వం పెట్రోల్పై రూ.8, డీజిల్పై 6 ఎక్సైజ్ పన్ను తగ్గింపు చమురుపై కేంద్రానికి ఏటా రూ.4 లక్షల కోట్లు ఇప్పటికీ సామాన్యుడి నడ్డి విరిచే స్థాయిలోనే ధరలు ఉజ్వల్ గ్యాస్ బండపై �
ప్రైవేటీకరణకు బ్రేక్ న్యూఢిల్లీ, మే 18: పెట్రో మార్కెటింగ్ కంపెనీ బీపీసీఎల్ ప్రైవేటీకరణకు బ్రేక్పడింది. ఈ సంస్థ విక్రయ ప్రక్రియలో పాలుపంచుకున్న ముగ్గురు బిడ్డర్లలో ఇద్దరు..ఇంధన ధరల విధానంపై స్పష్టత �
పాకిస్థాన్, శ్రీలంక, చైనా, బ్రెజిల్ దేశాల కంటే భారత్లోనే పెట్రోల్ ధరలు ఎక్కువని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎకనమిక్స్ రిసెర్చ్ రిపోర్టు వెల్లడించింది. పర్చేస్ పవర్ పారిటీ(పీపీపీ) ఆధారంగా 106 దేశాల్లో పెట్�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల ఆస్తులైన ప్రభుత్వ రంగ సంస్థలను అగ్గువ సగ్గువకు అమ్మేస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు విమర్శించారు. బీజేపీ అంటే ‘బేచో జనతాకీ ప్రాపర్టీ’ (ప్రజల ఆస్త�