War effect | ఇరాన్ (Iran) తో అమెరికా, ఇజ్రాయెల్ (USA, Israel) యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు (Oil prices) పెరుగుతున్నాయి. అయినా దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ (Petrol, Diesel) ధరలు దాదాపు యథాతథంగా ఉన్నాయి. పశ్చిమాసియాలో యు�
ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, ఇంధన ధరల పెరుగుదల వల్ల హజ్ యాత్ర ఖర్చులు భారీగా పెరిగాయి. దీంతో రాష్ట్రంలోని పేద ముస్లిం సోదరులపై ఈ అదనపు భారం పడకుండా చూస్తామని, ఆ ఖర్చులను రాష్ట్ర ప్రభుత�
Fuel prices : ఇప్పటికే ఎల్పీజీ ధరల భారీ పెంపుతో ప్రజలకు షాకిచ్చిన కేంద్రం త్వరలో మరో షాకివ్వబోతున్నట్లు సమాచారం. పెట్రో ధరల్ని కూడా కేంద్రం పెంచబోతున్నట్లు తెలుస్తోంది.
Airlines : విమాన ఇంధన ధరల పెరుగుదలపై ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్ (ఎఫ్ఐఏ) ఆందోళన వ్యక్తం చేసింది. విమాన ఇంధన ధరల్ని అదుపులోకి తెచ్చేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరింది.
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెట్రో ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరగడంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు హెచ్పీసీఎల్, బీపీసీఎల్�
ఇరాన్పై కొనసాగుతున్న యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో చమురు రవాణాకు అత్యంత కీలకమైన హొర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకోనున్నది. దీంతో ఇటీవల భగ్గుమన్న ము
గత కొన్ని రోజులుగా భారీగా పుంజుకున్న ఇంధన ధరలు దిగొస్తున్నాయి. ఇరాన్పై యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో క్రూడాయిల్ ధరలు భారీగా పడిపోయ
విమానయానం ఖరీదెక్కుతున్నది. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం భారతీయ విమానయాన రంగంపై స్పష్టంగా కనిపిస్తున్నదిప్పుడు. అంతర్జాతీయ మార్కెట్లో విజృంభిస్తున్న క్రూడాయిల్ రేట్లు.. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయ�
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో కళకళలాడుతున్నాయి. పశ్చిమాసియాలో రోజురోజుకూ ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్నప్పటికీ మదుపరులు మాత్రం కొనుగోలుకు మొగ్గుచూపారు. ఫలితంగా వరుసగా మూడోరోజూ బుధవారం కూడ�
ఇప్పటికే ఇంధన ధరలు, ఇన్సూరెన్స్ ఖర్చులు, టోల్ ఫీజులతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులపై రాష్ట్ర ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ల సర్వీస్ చార్జీలను పెంచి మరింత భారాన్ని మో
ఇంధన ధరలు పెంచడం వల్ల ముఖ్యంగా వ్యవసాయం, రవాణా, ప్యాకేజింగ్ రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఫలితంగా నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో పెరిగాయి.