Thiaga Rajan | పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై తమిళనాడు ఆర్థిక మంత్రి త్యాగ రాజన్ (Thiaga Rajan) ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రాలు ఇంధనంపై పన్నులు తగ్గించాలని అడుగుతున్నారని
చమురు ధరలు తగ్గించిన కేంద్ర ప్రభుత్వం పెట్రోల్పై రూ.8, డీజిల్పై 6 ఎక్సైజ్ పన్ను తగ్గింపు చమురుపై కేంద్రానికి ఏటా రూ.4 లక్షల కోట్లు ఇప్పటికీ సామాన్యుడి నడ్డి విరిచే స్థాయిలోనే ధరలు ఉజ్వల్ గ్యాస్ బండపై �
ప్రైవేటీకరణకు బ్రేక్ న్యూఢిల్లీ, మే 18: పెట్రో మార్కెటింగ్ కంపెనీ బీపీసీఎల్ ప్రైవేటీకరణకు బ్రేక్పడింది. ఈ సంస్థ విక్రయ ప్రక్రియలో పాలుపంచుకున్న ముగ్గురు బిడ్డర్లలో ఇద్దరు..ఇంధన ధరల విధానంపై స్పష్టత �
పాకిస్థాన్, శ్రీలంక, చైనా, బ్రెజిల్ దేశాల కంటే భారత్లోనే పెట్రోల్ ధరలు ఎక్కువని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎకనమిక్స్ రిసెర్చ్ రిపోర్టు వెల్లడించింది. పర్చేస్ పవర్ పారిటీ(పీపీపీ) ఆధారంగా 106 దేశాల్లో పెట్�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల ఆస్తులైన ప్రభుత్వ రంగ సంస్థలను అగ్గువ సగ్గువకు అమ్మేస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు విమర్శించారు. బీజేపీ అంటే ‘బేచో జనతాకీ ప్రాపర్టీ’ (ప్రజల ఆస్త�
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఆహారం, ఇంధన ధరలు పెరుగుతాయని ప్రపంచ బ్యాంకు తాజాగా విడుదల చేసిన ఓ నివేదికలో పేర్కొన్నది. రష్యా, ఉక్రెయిన్ దేశాల నుంచి ఆహార ధాన్యాలు, ఎరువులు, సహజవాయువు గణనీ�
హైదరాబాద్: కేంద్రంలోని మోదీ సర్కార్పై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రభుత్వ విధానాలను ఆయన తప్పుపట్టారు. దేశంలో నిరుద్యోగం తారా స్థాయికి చేరిందని, గడిచిన 45 ఏళ్ల
కోల్కతా : జీఎస్టీ కాలపరిమితి మరో ఐదేళ్లపాటు పొడగించి.. రాష్ట్రాలకు పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇంధన ధరలను నియంత్రించాలని, టోల�
మళ్లీ పెరిగిన ఇంధన ధరలు న్యూఢిల్లీ, మార్చి 27: ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. ఆదివారం లీటరు పెట్రోల్పై 57 పైసలు, డీజిల్పై 59 పైసలు పెరిగింది. పెట్రోల్ ధరలు పెరగడం గడిచిన ఆరు రోజుల్లో ఇది ఐదో సారి. ఆరు రోజుల్లో మొత్
సామాన్యుల నడ్డివిరిచేలా కేంద్రం మరోసారి ఇంధన ధరలు పెంచింది. లీటరు పెట్రోల్పై 90 పైసలు, లీటరు డీజిల్పై 87 పైసలు పెంచుతూ చమురు కంపెనీలు శుక్రవారం నిర్ణయం తీసుకొన్నాయి.
Fuel Prices | దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజూ పెరిగాయి. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో నాలుగు నెలలపాటు విరామం ఇచ్చిన దేశీయ చమురు కంపెనీలు మంగళవారం నుంచి ధరల పెంపుదలను ప్రారంభించాయి. తాజాగా
న్యూఢిల్లీ: ఇంధనం కొనుగోళ్లు, ధరల నియంత్రణకు సంబంధించిన ఇవాళ రాజ్యసభలో కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి హరిదీప్ పురి మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మార్కెట్ నుంచి ఇంధనం కొనుగోలు చ
ఐదు రాష్ర్టాల ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంధన ధరలు పెరుగుతాయన్న ఊహాగానాలకు బలం చేకూర్చేలా పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి మాట్లాడారు. ‘రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ ప్రభావం క్రూడాయిల్పై పడుతున్�