రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఆహారం, ఇంధన ధరలు పెరుగుతాయని ప్రపంచ బ్యాంకు తాజాగా విడుదల చేసిన ఓ నివేదికలో పేర్కొన్నది. రష్యా, ఉక్రెయిన్ దేశాల నుంచి ఆహార ధాన్యాలు, ఎరువులు, సహజవాయువు గణనీ�
హైదరాబాద్: కేంద్రంలోని మోదీ సర్కార్పై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రభుత్వ విధానాలను ఆయన తప్పుపట్టారు. దేశంలో నిరుద్యోగం తారా స్థాయికి చేరిందని, గడిచిన 45 ఏళ్ల
కోల్కతా : జీఎస్టీ కాలపరిమితి మరో ఐదేళ్లపాటు పొడగించి.. రాష్ట్రాలకు పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇంధన ధరలను నియంత్రించాలని, టోల�
మళ్లీ పెరిగిన ఇంధన ధరలు న్యూఢిల్లీ, మార్చి 27: ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. ఆదివారం లీటరు పెట్రోల్పై 57 పైసలు, డీజిల్పై 59 పైసలు పెరిగింది. పెట్రోల్ ధరలు పెరగడం గడిచిన ఆరు రోజుల్లో ఇది ఐదో సారి. ఆరు రోజుల్లో మొత్
సామాన్యుల నడ్డివిరిచేలా కేంద్రం మరోసారి ఇంధన ధరలు పెంచింది. లీటరు పెట్రోల్పై 90 పైసలు, లీటరు డీజిల్పై 87 పైసలు పెంచుతూ చమురు కంపెనీలు శుక్రవారం నిర్ణయం తీసుకొన్నాయి.
Fuel Prices | దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజూ పెరిగాయి. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో నాలుగు నెలలపాటు విరామం ఇచ్చిన దేశీయ చమురు కంపెనీలు మంగళవారం నుంచి ధరల పెంపుదలను ప్రారంభించాయి. తాజాగా
న్యూఢిల్లీ: ఇంధనం కొనుగోళ్లు, ధరల నియంత్రణకు సంబంధించిన ఇవాళ రాజ్యసభలో కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి హరిదీప్ పురి మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మార్కెట్ నుంచి ఇంధనం కొనుగోలు చ
ఐదు రాష్ర్టాల ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంధన ధరలు పెరుగుతాయన్న ఊహాగానాలకు బలం చేకూర్చేలా పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి మాట్లాడారు. ‘రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ ప్రభావం క్రూడాయిల్పై పడుతున్�
ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి కాబట్టి.. రష్యా- ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో దేశంలో పెట్రో ధరలు పెరుగుతాయని పెద్ద ప్రచారం సాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటి నుంచే పెట్రో ట్యాంకులను నింపేసుకుం�
ప్రధాని నరేంద్ర మోదీ తనకు అత్యంత సన్నిహితులైన పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చేందుకే ఇంధన ధరలను తగ్గించడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
ఎన్నికల వేళ పెట్రోల్, డీజిల్ ధరలకు బ్రేక్ ఎన్నికలు కాగానే మళ్లీ అమాంతం పెంపు ప్రస్తుతం ముడి చమురుకు రికార్డు ధర అయినా 85 రోజులుగా స్థిరంగా పెట్రో ధరలు 5 రాష్ర్టాల ఎన్నికలు.. కేంద్రం మైండ్గేమ్ మార్చి 7 త�
న్యూఢిల్లీ, జనవరి 5: విద్యుత్తో నడిచే వాహనాలు టాప్గేర్లో దూసుకుపోతున్నాయి. గత నెలలో దేశవ్యాప్తంగా విక్రయాల్లో 240 శాతం వృద్ధి నమోదైంది. ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో క్రమంగా ప్రజలు ప్రత్యామ్నాయాలపై