Fuel Prices | దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజూ పెరిగాయి. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో నాలుగు నెలలపాటు విరామం ఇచ్చిన దేశీయ చమురు కంపెనీలు మంగళవారం నుంచి ధరల పెంపుదలను ప్రారంభించాయి. తాజాగా
న్యూఢిల్లీ: ఇంధనం కొనుగోళ్లు, ధరల నియంత్రణకు సంబంధించిన ఇవాళ రాజ్యసభలో కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి హరిదీప్ పురి మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మార్కెట్ నుంచి ఇంధనం కొనుగోలు చ
ఐదు రాష్ర్టాల ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంధన ధరలు పెరుగుతాయన్న ఊహాగానాలకు బలం చేకూర్చేలా పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి మాట్లాడారు. ‘రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ ప్రభావం క్రూడాయిల్పై పడుతున్�
ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి కాబట్టి.. రష్యా- ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో దేశంలో పెట్రో ధరలు పెరుగుతాయని పెద్ద ప్రచారం సాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటి నుంచే పెట్రో ట్యాంకులను నింపేసుకుం�
ప్రధాని నరేంద్ర మోదీ తనకు అత్యంత సన్నిహితులైన పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చేందుకే ఇంధన ధరలను తగ్గించడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
ఎన్నికల వేళ పెట్రోల్, డీజిల్ ధరలకు బ్రేక్ ఎన్నికలు కాగానే మళ్లీ అమాంతం పెంపు ప్రస్తుతం ముడి చమురుకు రికార్డు ధర అయినా 85 రోజులుగా స్థిరంగా పెట్రో ధరలు 5 రాష్ర్టాల ఎన్నికలు.. కేంద్రం మైండ్గేమ్ మార్చి 7 త�
న్యూఢిల్లీ, జనవరి 5: విద్యుత్తో నడిచే వాహనాలు టాప్గేర్లో దూసుకుపోతున్నాయి. గత నెలలో దేశవ్యాప్తంగా విక్రయాల్లో 240 శాతం వృద్ధి నమోదైంది. ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో క్రమంగా ప్రజలు ప్రత్యామ్నాయాలపై
ఇంధన ధరల పెరుగుదలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సగటు జీవికి కొంత ఊరట లభించనుంది. చమురు ధరలను తగ్గించేందుకు దేశీయ వ్యూహాత్మక ఇంధన నిల్వల నుంచి 50 లక్షల బ్యారెళ్ల క్రూడాయిల్ను మార్కెట్లోకి విడుదల చేయాలని క
ముంబై : ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం ధరలు భారీగా తగ్గాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు గత వారం రోజులుగా స్థిరంగానే ఉన్నాయి. పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్�
ఢిల్లీ : దేశంలోని పలు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఇప్పుడిప్పుడే కాస్త మార్పు కనబడుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర వందకు పైగానే ఉన్నది. మంగళవారం తెలంగాణ రాజధాని హైదరా�
Fuel prices | పండుగ పూట వద్దనుకున్నాయో ఏమో.. చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రో వడ్డింపును ఆపాయి. వరుసగా వారం రోజుల పాటు పెరుగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి.
పెట్రోల్, డీజిల్పై లీటరుకు 35 పైసలు పెంపున్యూఢిల్లీ: ఇంధన ధరలు వరుసగా నాలుగో రోజూ పెరిగాయి. శనివారం లీటరు పెట్రోల్పై 35 పైసలు, లీటరు డీజిల్పై 35 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. దీంత ఇంధన ధరలు �