నగరంలో లీటరు పెట్రోలు రూ.100.20, డీజిల్ 95.14 రికార్డు స్థాయికి చేరిన చమురు ధరలు నెలన్నరలో సుమారు 25 సార్లు పెంపు కరోనా కష్టకాలంలో ఇవేం ధరలని జనాగ్రహం ఇంధన ధరలు సామాన్యులకు ట్విస్ట్ల మీద ట్విస్టులు ఇస్తూనే ఉన్న
వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు | చమురు కంపెనీలు వాహనదారులకు మళ్లీ షాక్ ఇచ్చాయి. బుధవారం వరకు పెరుగుతూ వచ్చిన ఇంధన ధరలు.. గురవారం స్థిరంగా కొనసాగాయి.
డీజిల్ ధరలు| దేశంలో కరోనా మహమ్మారితో ప్రజలు ఇబ్బంది పడుతున్న వేళ దేశీయ చమురు కంపెనీలు వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ పోతున్నాయి. గత వారం నాలుగు రోజులపాటు ధరలను పెంచిన కంపెనీలు
రోజుకింత పడిపోతున్న విలువ ఐదు రోజుల్లో 161 పైసలు పతనం 74.73 స్థాయికి దిగజారిన కరెన్సీ ముంబై, ఏప్రిల్ 9: రూపాయి మారకం విలువ అంతకంతకూ పడిపోతున్నది. డాలర్తో పోల్చితే వరుస నష్టాలతో మరింతగా బక్కచిక్కుతున్నది. శుక�
కోల్కతా: ఇంధన ధరలు రోజు రోజూ విపరీతంగా పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర వంద దాటింది. పెరుగుతున్న ఇంధన ధరలకు నిరసనగా ఇవాళ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎలక్ట�