న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో కేవలం నలుగురైదుగురు పారిశ్రామికవేత్తలే లాభపడుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. మోదీ సన్నిహిత వ్యాపార వేత్తలను ఉద్దేశించి రాహుల్ పరో�
న్యూఢిల్లీ: ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. శుక్రవారం లీటరు పెట్రోల్పై 35 పైసలు, డీజిల్పై 35 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి ఇంధన ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా 15 రోజుల ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. నవంబర్ 14 నుంచి 29 వరకు దేశ వ్యాప్తంగా భారీగా నిరసనలు, ర్యాలీలు నిర్వహించనున్న�
Fuel prices | పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్పై 35 పైసల చొప్పున పెంచాయి
న్యూఢిల్లీ, జూలై 10: ఇంధన ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. శనివారం కూడా లీటరు పెట్రోల్పై 35 పైసలు, డీజిల్పై 26 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారా�
సామాన్యులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు | చమురు కంపెనీలు సామాన్యులకు షాక్ ఇస్తూనే ఉన్నాయి. బుధవారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి.
నగరంలో లీటరు పెట్రోలు రూ.100.20, డీజిల్ 95.14 రికార్డు స్థాయికి చేరిన చమురు ధరలు నెలన్నరలో సుమారు 25 సార్లు పెంపు కరోనా కష్టకాలంలో ఇవేం ధరలని జనాగ్రహం ఇంధన ధరలు సామాన్యులకు ట్విస్ట్ల మీద ట్విస్టులు ఇస్తూనే ఉన్న
వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు | చమురు కంపెనీలు వాహనదారులకు మళ్లీ షాక్ ఇచ్చాయి. బుధవారం వరకు పెరుగుతూ వచ్చిన ఇంధన ధరలు.. గురవారం స్థిరంగా కొనసాగాయి.
డీజిల్ ధరలు| దేశంలో కరోనా మహమ్మారితో ప్రజలు ఇబ్బంది పడుతున్న వేళ దేశీయ చమురు కంపెనీలు వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ పోతున్నాయి. గత వారం నాలుగు రోజులపాటు ధరలను పెంచిన కంపెనీలు