Koheda Market | సకల హంగులతో కోహెడ పండ్ల మార్కెట్ను నిర్మిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. 199 ఎకరాల్లో రూ. 403 కోట్లకు పైగా ఖర్చుతో అధునాతంగా నిర్మిస్తామని తెలిపారు.
మామిడి నోరూరిస్తున్నది. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ మన మధుర ఫలానికి ఏటేటా ఆదరణ పెరిగిపోతున్నది. తనదైన రంగు, వాసన, రుచి, మంచి నాణ్యతతో ఉంటుండడంతో దేశం నలుమూలలకు తరలిపోతూ ‘మామిడి’ అంటే కరీంనగర్ అన�
హైదరాబాద్ శివారులోని బాటసింగారం పండ్ల మార్కెట్కు మధురఫలం రాక మొదలైంది. రాళ్ల వానల కారణంగా పంట దిగుమతి ఆలస్యమైంది. బాటసింగారం మార్కెట్కు సోమవారం 1500-1600 టన్నుల మామిడి దిగుమతి అయినట్టు అధికారులు చెప్పారు
Viral Video | ఫ్రూట్ మార్కెట్లో పండ్ల వేలం సందర్భంగా ఇద్దరు వ్యాపారుల మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరుగడంతో ఇది కాస్త ఇద్దరి మధ్య ఘర్షణకు దారి తీసింది. దీంతో ఇరు వర్గాల వ్యాపారులు దారుణంగా కొట్టుకున్నారు
రూ.450 కోట్లతో కొహెడ ఫ్రూట్ మార్కెట్ను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంగళవారం తుర్కయాంజాల్ రైతు సేవా సహకార సంఘం 48వ సర్వసభ్య సమావేశం సంఘం చైర్మన్ సత్తయ్య అధ్యక్షతన జరి
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బాటసింగారంలోని పండ్ల మార్కెట్లో రికార్డు స్థాయిలో విక్రయాలు జరుగుతున్నాయి. శుక్రవారం ఒకే రోజే పదివేల టన్నుల మేర పండ్ల క్రయ,విక్రయాలు జరిగాయి.
కొత్తపేట పండ్ల మార్కెట్ను తాత్కాలికంగా పహాడీషరీఫ్లో ఏర్పాటు చేయడానికి స్థలాన్ని పరిశీలించినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు కొత్తపేట పండ్ల మార్కెట్ను తాత్కాలి�
తుర్కయాంజాల్ : కొహెడ పండ్ల మార్కెట్ నిర్మాణ పనుల నేపథ్యంలో మౌలిక వసతుల కల్పనపై ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి దృష్టి సారించారు. తాజా గా బాటసింగారం లాజిస్టిక్ పార్కులోకి తాత్కాలికంగా పండ్ల మార్కె
అబ్దుల్లాపూర్మెట్ : ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్న దాని వెనుక ప్రజల సంక్షేమం ఉంటుందని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారం లాజిస్టిక్ పార్కులో ఏ�
విక్టోరియా హాల్ ఆమోదయోగ్యం కాదు వెల్లడించిన మంత్రుల బృందం ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 11 : తాత్కాలిక పండ్ల మార్కెట్ నిర్వాహణకు సరూర్నగర్ సమీపంలోని నివాసాల మధ్య ఉన్న విక్టోరియా హాల్ ఆమోదయోగ్యం కాదని మంత