పేదలకు ఉచితంగా పంపిణీ చేసే ఆహార ధాన్యాలపై యూపీలోనీ బీజేపీ ప్రభుత్వానికి ఎంత పట్టింపు ఉందో తెలియజెప్పే ఘటన ఇది. అమేథీలో ఉచిత రేషన్లో పంపిణీ చేసిన ఆహార ధాన్యాల్లో మట్టిపెడ్డలు, ఉప్పుగడ్డలు దర్శనమిచ్చాయ�
Ration | ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన(పీఎంజీకేఏవై) కింద అనర్హులైన లబ్ధిదారులను ఏరివేసేందుకు ఆహార మంత్రిత్వశాఖకు ఆదాయ పన్ను(ఐటీ) శాఖ వివరాలను అందజేయనున్నది.
దేశం పురోగతి సాధించాలంటే యువత 70 గంటలు పనిచేయాల్సిందేనని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి పేర్కొన్నారు. కోల్కతాలో జరిగిన ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ శతాబ్ది ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ఆయ
ఎంతకాలం ఈ ఉచితాలు అందచేయాలి అంటూ సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. కొవిడ్ మహమ్మారి మొదలైనప్పటి నుంచి వలస కార్మికులకు ఉచిత రేషన్ లభిస్తోందని, దీనికి బదులుగా వారికి ఉపాధి అవకాశాలు
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న వివిధ పథకాలు సక్రమంగా అమలు కాకుండా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు.
ఎన్నికల వేళ కేంద్రంలోని మోదీ సర్కారు తాయిలాలు ప్రకటించింది. మహిళా స్వయం సహాయక సంఘాలకు (ఎస్హెచ్జీలకు) డ్రోన్లను అందించాలని నిర్ణయించింది. అలాగే పేదలకు ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేండ్లు పొడిగించింది.
Free Ration | ఉచిత రేషన్ పంపిణీ (ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన) పథకాన్ని మరో ఐదేండ్ల పాటు అమలుజేస్తామని ప్రధాని మోదీ కొద్ది రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో ఆర్భాటంగా ప్రకటించారు. అయితే ఆయన మాటలు అంతా ఉత్
ఉచిత రేషన్ పంపిణీ (ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన) పథకాన్ని మరో ఐదేండ్ల పాటు అమలుజేస్తామని ప్రధాని మోదీ కొద్ది రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో ఆర్భాటంగా ప్రకటించారు.
Free Ration | త్వరలో ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ మరో తాయిలం ప్రకటించారు. ఉచితాలకు వ్యతిరేకంటూ తరచూ ఊదరగొట్టే ప్రధాని.. ఇప్పుడు ఎన్నికల వేళ అదే ఉచిత ప్ర�
పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం కొవిడ్ వచ్చినప్పటి నుంచి అమలు చేస్తున్న ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించాలని నిర్ణయించింది.
Free ration: దేశంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నయోజన (PM-GKAY) కార్యక్రమాన్ని వచ్చే ఏడాది (2022) మార్చి వరకు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయానికి ఇవాళ
ఉచిత బియ్యం| రేషన్కార్డుదారులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రేషన్ షాపుల్లో బియ్యం ఇస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా