కరీంనగర్ మండలం నగునూర్ గ్రామంలోని ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో వైద్యులు పదేండ్ల చిన్నారికి అరుదైన గుండె శస్త్రచికిత్స చేశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లికి చెందిన చిగురాల శారద-సత�
ఆధార్ దస్ర్తాలను మూడు నెలల పాటు అంటే ఈ ఏడాది జూన్ 14 వరకు ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
కంటి సమస్యల తో బాధపడుతూ చికిత్సకు డబ్బులు లేక నరకయాతన అనుభవిస్తున్న పేదలకు పైసా ఖర్చులేకుండా రాష్ట్ర సర్కారు వైద్యం అందిస్తున్నదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. అంధత్వ రహిత తెలంగ
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టీ -డయాగ్నస్టిక్ సెంటర్స్ సేవలు రోగుల పాలిట వరంగా మారాయి. 2018, జనవరిలో ప్రారంభించిన ఈ సేవల వల్ల నిరుపేద రోగులకు ఖరీదైన వైద్య పరీక్షలు పూర్తి ఉచితంగా నిర్�
చెట్టూచేమల మీద పక్షుల సందడి చూడాలంటే మంచు కురిసే వేళకంతా నిద్ర లేవాల్సిందే. అయితే మలిసంధ్యలోనూ ఆ అందాలను ఆస్వాదించాలని ఆశించే వారి కోసం హమ్మింగ్ బర్డ్ సోలార్ హ్యాంగింగ్ లైట్లు వచ్చాయి
కంటి సమస్యలతో బాధపడుతూ చికిత్స లేని కారణంగా కంటి చూపునకు ఏ ఒక్కరు దూరం కావద్దనే లక్ష్యంతో ప్రత్యేక కంటి వైద్య శిబిరాలు పెట్టి అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయిస్తున్నట్లు ఆర్థిక, వైద్య ఆరోగ్య శ
పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే సీఎం కేసీఆర్ ఆలోచనల అమలు కోసం మంత్రి హరీశ్రావు నిరంతరం శ్రమిస్తున్నాడు. గ్రామీణ ప్రాంతాల్లో అత్యున్నత వైద్యసేవలు అందుబాటులోకి తీసుకువచ్చి ఉచితంగా వైద్యం అందిస్తున్
రాజధానిలోని పేదలందరికీ ఉచితంగా అన్ని రకాల రోగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. జీహెచ్ఎంసీలో మరో 10 మినీ హబ్స్ (రేడియాలజీ)ను బుధవారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించనున్నా�
పేదలకు రూపాయి ఖర్చు లేకుండా అత్యాధునిక వైద్యసేవలను అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ హైదరాబాద్లో ఒకేరోజు మూడు సూపర్ స్పెషాలిటీ దవాఖానలకు శంకుస్థాపన చేశారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు అన�
న్యూఢిల్లీ: కోవిడ్ బూస్టర్ డోసులను ఉచితంగా ఇవ్వాలని సీపీఐ నేత, రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వం డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆదివారం నుంచి 18 ఏళ్లు దాటిన వారికి బూస్టర్