జమిలి అయినా, జంబ్లింగ్ అయినా, ఎవరెన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్దే హ్యాట్రిక్ గెలుపు అని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. కేసీఆర్కు ముఖ్యమంత్రిగా మూడోసారి పట్టం కట్టాలని తెలంగాణ ప్రజలు ఎప్పుడో సెల�
కాంగ్రెస్ పార్టీ ఇస్తానంటున్న మూడు గంటల కరెంటు కావాలా? లేక తెలంగాణ సర్కారు ఇచ్చే మూడు పంటలకు కరెంటు కావాలా? అనేది ప్రజలే తేల్చుకోవాలని మంత్రి హరీశ్రావు కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం కోసం పార్ట
వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా సర్కారు తగిన జాగ్రత్తలు తీసుకున్నది. వానతో ప్రజలంతా ఇంటిపట్టున ఉంటున్న నేపథ్యంలో కరెంట్కు ఆటంకాలుడొద్దని ముఖ్యమంత
రైతులకు ఉచిత విద్యుత్ వద్దన్న రేవంత్ రైతు వ్యతిరేకి అని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు రేవంత్కు కర్రు కాల్చి వాత పెట్టాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా�
‘కాంగ్రెస్కు అధికారమిస్తే వ్యవసాయం అంధకారమవుతది. సాగుకు మూడు గంటల కరెంట్ చాలన్న కాంగ్రెస్ను ఖతం చేస్తేనే మనకు న్యాయం జరుగతది’ అంటూ రైతాంగం ముక్తకంఠంతో నినదించింది.
Minister Indrakaran reddy | వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని, మూడు గంటలు కరెంటు ఇస్తే సరిపోతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రైతాంగం, ప్రజలు కనెర్ర చేస్తున్నారని అటవీ, పర్యావరణ శా
Minister Jagdish Reddy | కాంగ్రెస్ పార్టీ అంటేనే కోతలు, వాతలు. వారుపాలించే ఏ రాష్ట్రంలో కూడా ఉచితంగా రైతులకి నాణ్యమైన 24 గంటలు కరెంటు అందించిన దాఖలానే లేదని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. హుజూర్నగర్ మండలం శ�
MLA Bapurao | కాంగ్రెస్ నినాదం మూడు గంటలు, బీజేపీ నినాదం మతం మంటలు, బీఆర్ఎస్ నినాదం మూడు పంటలు అని బోథ్ శాసన సభ్యుడు రాథోడ్ బాపురావు అన్నారు.గురువారం భీంపూర్ మండలంలోని నిపాని గ్రామ రైతు వేదికలో రైతులతో సమావేశమై మ�
Revanth reddy | వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని, మూడు గంటలు కరెంటు ఇస్తే సరిపోతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ దిగజారుడుతానానికి నిదర్శనం. రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేక ద్రోహ
Minister Koppula | కాంగ్రెస్ పార్టీకి పొరపాటున ఓట్లేస్తే మళ్లీ చీకటి రోజులే. ఇంత మంచి కరెంటు వట్టిగనే రాలేదని దాని వెనుక సీఎం కేసీఆర్ పడ్డ కష్టం ఎంతో ఉందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వార్ అన్నారు. రైతులకు ఉచి�
MLA Shekhar Reddy | సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చాకనే రైతులు మహారాజుల్లా బతుకుటున్నారని, పంట పెట్టుబడికి రైతుబంధు ద్వారా ఆర్ధిక సాయం, రైతు బీమా, ఉచిత విద్యుత్తు మరెన్నో పథకాల ద్వారా రైతులను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం బీ�
కులవృత్తులను ప్రోత్సహించడంలో దేశంలోనే రాష్ట్ర ప్రభుత్వం ముందు వరుసలో నిలిచింది. వెనుకబడిన కులాల అభివృద్ధికి, వారు చేస్తున్న వృత్తులను బలోపేతం కోసం సీఎం కేసీఆర్ సంప్రదాయ పథకానికి 2021 జూన్ 1న శ్రీకారం చు
Free current | సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు అన్నారు. మంగళవారం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండల పరిధి పులిజాల గ్రామ