Free Current | వినాయక చవితి సందర్భంగా గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందజేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దసరా శరన్నవరాత్రులకు దుర్గాదేవి మండపాలకు కూడా ఫ్రీ కరెంట్ అందజేయనున్నారు.
ఈ ఫొటోలో ఉన్న బిల్లు యజమాని పేరు కొడపర్తి కనకయ్య. గుండాలలో లాండ్రీషాపు నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. నెలకు రూ.400- 500 వరకు బిల్లు వస్తున్నది. మే నెల కరెంట్ బిల్లు జనరేట్ చేయగా.. ఏరియర్స్తో కలిపి మొత్తం
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రజకులు, నాయీబ్రాహ్మణుల కోసం ప్రవేశపెట్టిన 250యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకం అటకెక్కేందుకు సిద్ధమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 71వేల మంది ర
Telangana | కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్పి, కరెంట్ కోతలతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని చేవెళ్ల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి దేశమొల్ల అంజనేయులు, మండల పార్టీ అద్యక్�
ద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. గత పదేండ్లు స్వర్ణయుగంలా నడించిందని, ఈ పది నెలల నుంచి దినమొక యుగంలా ఉందని చెప్పారు. తమ హయాంలో రైతులపై �
కరెంటు కోతల కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాతలు పెట్టేందుకు సిద్ధమవుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. విద్యుత్ సరఫరాకు గ్యారంటే లేదు కానీ.. షాకులు ఇచ్చేందుకు మాత్రం సిద్ధ�
Harish Rao | నీ దిగజారుడు మాటలతో నీ గౌరవం పోతే బాధలేదు.. కానీ సీఎం కుర్చీ గౌరవం కాపాడు అని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు చురకలంటించారు. నీకు ఐదేండ్లే ఎక్కువ.. రెండోసార�
ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత కరెంట్ ఇస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించినా ఇప్పటికీ అమలు కావడం లేదు. ఉచిత కరెంట్ సరఫరాపై మండల విద్యాశాఖ అధికారులను, ఉపాధ్యాయులను ఆరాతీస్తే దీనిపై ఎలాంటి ఆదేశాలు రాలేవన్నా
సెలూన్లు, లాండ్రీ షాపుల ఉచిత విద్యుత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. బీఆర్ఎస్ హయాంలో నాయీబ్రాహ్మణ, రజక వృత్తిదారుల కోసం తీసుకొచ్చిన 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకం నేడు ఉత్త ముచ్చటగానే మారిపోతున్నది.
యా దేశంల లేనట్ల సీఎం కేసీఆర్ సారు ఎవుసానికి 24 గంటల కరెంట్ను ఫ్రీగా ఇచ్చిండు. రైతులు మంచిగుండాలె.. పంటలు బాగా పం డాలె.. అని ఎన్నెన్నో చెప్పిండు.. చేసిండు. కరెంట్ పోవుడనేదే లేకుండా చేసిండు. ఇప్పుడేమో ఇష్టమొ�
తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీపడేది లేదని, లోక్సభలో బీఆర్ఎస్ భాగస్వామ్యం లేనంత మాత్రాన పార్లమెంటరీ ప్రజస్వామ్య వ్యవస్థలో తమ పార్టీ పాత్రినిధ్యమే లేదన్నట్టు వ్యాఖ్యానించటం సరికాదని బీఆర్ఎస్ పార�
కాంగ్రెస్ అధికారంలోకి వ చ్చాక అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఎంతో ఆర్భాటం చేసి తీసుకొచ్చిన గృహజ్యోతి పథ కం అందరికీ రావడం లేదు. 200 యూనిట్ల లోపు కరెంట్ వాడుకున్న వారికి ఈ న�
Harish Rao | 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ పథకంలో జరుగుతున్న పొరపాట్ల కారణంగా పేద ప్రజలకు అన్యాయం జరుగుతున్నదని ఎమ్మెల్యే హరీశ్రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రేషన్ కార్డులో పేరున్న వారు రెండు మూడు కుటుంబాలుగా