సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మెదక్ రీజియన్ నుంచి తెలంగాణలోని ముఖ్యమైన పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. పండుగకు మూడ�
మహాలక్ష్మీ పథకం ప్రారంభమైనప్పటి నుంచి తమకు కష్టాలు మొదలయ్యాయని ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీ బస్తో ఓవర్లోడ్ అయి క్లచ్ప్లేట్లు, కట్టలు విరగడం, టైర్లు పగులుతున్నందు
TSRTC | సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రజలకు టీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. పండుగ సమయంలో 4,844 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. అందులో 625 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. ఈ �
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలిక అదృశ్యమైన కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. పెద్దపల్లి నుంచి కరీంనగర్కు రావాల్సిన మైనర్ బాలిక ఈ నెల 27న బొమ్మకల్ ఫ్లై ఓవర్ వద్ద బస్సు దిగి కనిపించకుండా పోయింది.
TSRTC | హనుమకొండ జిల్లాలో ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం తప్పింది. హుజూరాబాద్ నుంచి హనుమకొండ వెళ్తున్న పల్లె వెలుగు బస్సు వెనుక చక్రాలు ఒక్కసారిగా ఊడిపోయాయి. సమీపంలోని పంట పొలాలకు బస్సు చక్రాలు దూసుకెళ్లాయి.
TSRTC | మహాలక్ష్మీ పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు టీఎస్ఆర్టీసీ కీలక సూచన చేసింది. తక్కువ దూరం వెళ్లాల్సిన మహిళా ప్రయాణికులు కూడా ఎక్కువగా ఎక్స్ప్రెస్ బస్సుల్లోనే వెళ్తున్నట్లు తమ దృష్టికి వచ్�
TSRTC | ఆర్టీసీకి అర్జెంటుగా అద్దె బస్సు లు కావాలని సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి ఉన్న వారు బస్సులు అద్దెకు ఇవ్వొచ్చని సూచించింది. మహిళల ఉచిత ప్రయాణ ప్రభావం ఆర్టీసీపై పడింది. మహాలక్ష్మీ పథకం ప్రారంభమ
Minister Ponnam | ఆటో డ్రైవర్ల ఉపాధిని రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలని కోరుతూ సోమవారం పలు ఆటో సంఘాల యూనియన్ నేతలు(Auto Union) రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar)ను కలిసి విజ్ఞప్తి చేశారు. బీఎంఎస్ అనుబంధ తెలంగాణ స్టే
భార్య తాళిబొట్లు అమ్ముకుని ఆటో కొనుక్కొని జీవితాన్ని నెట్టుకొస్తున్నామని, మహిళలకు బస్సుల్లో ఫ్రీ టికెట్ కల్పించడంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని, సీఎం రేవంత్ రెడ్డి దారి చూపాలని ఆటో కార్మికులు డిమా
Auto drivers protested | కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్(Free bus) సౌకర్యం వల్ల ఆటో డ్రైవర్ల(Auto drivers) కుటుంబాలు రోడ్డున పడతాయని ఆటో యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించడం �
మహాలక్ష్మీ పథకం తమ బతుకులను ఆగం జేసిందని.. కుటుంబాలను పోషించుకోలేక రోడ్డున పడే పరిస్థితి దాపురించిందని ఆటోవాలాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆటోవాలాలు బుధవారం రోడ్డెక్కి నిరసనలక
‘ప్రజాభిప్రాయం మేరకే ప్రభుత్వ విధానాలు ఉంటాయి. బాలికలు, విద్యార్థులు ఇక నుంచి బస్పాస్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పించింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఫ్రీ బస్పాస్�
‘రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ సర్కార్ చేవెళ్ల డిక్లరేషన్ను తూచా తప్పకుండా అమలు చేయాలి. రిజర్వేషన్లు పెంచిన తర్వాతే డీఎస్సీతోపాటు అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలి’ అని ఎమ్మార్పీఎస