అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా పాలనలో మహిళల ప్రాతినిథ్యం, భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందన్నారు.
ప్రగతిరథ చక్రాలు ఆపసోపాలు పడుతున్నాయి. మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్టీసీలో ఆక్యుపెన్సీ రేటు పెరిగినా ఆదాయం మాత్రం తగ్గింది. కనీసం తీసుకున్న రుణాలు చెల్లించడానికి కూడా అవస్థలు పడాల్సి వస్తున్నది. వడ్డీల క�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మహిళలకు ఉచిత ప్రయాణం’ అమలు తీరుతెన్నులు తెలుసుకునేందుకు ఆర్టీసీ బస్సెక్కిన రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్కు ప్రయాణికులు సమస్యలతో స్వాగతం పలికారు. కండక్టర్ సైతం ఉచ
Medaram Jathara | మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని, భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రానున్నందున వారికి ఇబ్బందులు రాకుండా అధికారులు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని రాష్ట్�
ఆరు లక్షల మంది ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (MLA Padi Kaushik Reddy) అన్నారు. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల గిరాకీ లేక ఇప్పటివరకు 18 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసు
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో జీవనోపాధి కోల్పోయామని, మా కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ప్రభుత్వమే తమను ఆదుకొని నెలకు రూ.15వేల జీవనభృతి ఇవ్వాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు.
దూరప్రాంతాలు, ఇతర రాష్ర్టాలకు ఉమ్మడి జిల్లా నుంచే వెళ్లే ఆర్టీసీ బస్సులు రద్దవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు బస్సు ఫ్రీ జర్నీ చేసిన తర్వాత.. డైరెక్ట్ సర్వీసులు ఒక్కొక్కటిగా నిలిచిపోతున్నాయి.
ఆర్టీసీ బస్సుల్లో మగవారికి 50శాతం సీట్లు కేటాయించాలని ప్రయాణికులు డయల్ యువర్ డీఎం కార్యక్రమం ద్వారా ఫిర్యాదు చేసినట్లు షాద్నగర్ ఆర్టీసీ డీఎం ఉష తెలిపారు. గురువారం డిపోలో నిర్వహించిన డయల్ యువర్ డీ�
మేడారం మహాజాతరకు వచ్చే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కొనసాగుతుందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు.
టీఎస్ ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఆర్టీసీ వ్యవహారాలపై నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, అంతేకాకుండ�
రాష్ట్ర ప్రభుత్వం ఆటోవాలాలను ఆదుకోవాలని ఆ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం కాగజ్నగర్ పట్టణంలోని ఆటో ఓనర్స్, డ్రైవర్లు ఆటోల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం �