రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (Free Bus) పట్ల వృద్ధులు, వికలాంగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బస్సులో ప్రయాణించాలంటే నకరంగా కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్సు ప్రయాణం ఎలా ఉందని తెలుసుకోబోయిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి మహిళలు షాక్ ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండో రోజే గొప్పగా ప్రారంభించిన మహాలక్ష్మి పథకం ఆర్టీసీని నష్టాల్లోకి తీసుకెళ్తున్నదని కార్మిక సంఘాలు ఆందోళన చెందుతున్నాయి.
ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికురాలికి, కండక్టర్కు మధ్య జరిగిన గొడవ పోలీస్టేషన్ దాకా వెళ్లింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. మంచిర్యాల నుంచి కరీంనగర్కు వస్తున్న బస్సు �
ఆటోడ్రైవర్ల బతుకు ఆగమైంది. ఉపాధి లేక.. ఇల్లు గడవక కుటుంబాల్లో ఆకలి కేక వినిపిస్తున్నది. ప్రయాణికుల చేరవేతతో దశాబ్ధాలుగా ఏ రంది లేకుండా జీవించిన కార్మికుల కుటుంబాలపై ఆరు నెలల కింద కాంగ్రెస్ సర్కారు తెచ్�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహాలక్ష్మి పేరిట ప్రవేశపెట్టిన ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’ అవస్థలు తెచ్చిపెడుతున్నది. చెయ్యెత్తిన చోట బస్సులు ఆపాలన్న ని బంధనలను తుంగలో తొక్కుతున్నారు
కాంగ్రెస్ సర్కారు తెచ్చిన ‘ఉచిత బస్సు ప్రయాణం’తో ఆటోడ్రైవర్ల బతుకు ఆగమైంది. ఆటో ఎక్కేవారు లేక గిరాకీలు తగ్గిపోయి ఉపాధి కోల్పోవడంతో కుటుంబపోషణ భారంగా మారింది. మొన్నటిదాకా నాలుగైదు ట్రిప్పులు కొట్టి సం
ఆర్టీసీ బస్సులో పరిమితికి మించి మహిళా ప్రయాణికులు ఎక్కడంతో విసుగు చెందిన ఓ డ్రైవర్.. ఈ బస్సు నడపడం తన వల్ల కాదని చేతులెత్తేశాడు. ఈ ఘటన శుక్రవారం నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండల కేంద్రంలో చోటుచేస�
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకొచ్చి మహాలక్ష్మీ స్కీం కింద తెచ్చిన ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలు లబ్ధి పొందటమేమో కానీ.. మొదటి నుంచి విపరీతమైన వివాదాలు చోటుచేసుకొంటూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. �
బస్సులు ఆపడం లేదని మహిళలు రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టి నిరసన తెలిపారు. నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం మాడాపూర్ స్టేజీ వద్ద ఆర్టీసీ బస్సులు ఆపకుండా వెళ్లడంతో మహిళలు ఆదివారం ఆందోళన చేపట్టారు.
అధికార దాహంతో అసెంబ్లీ ఎన్నికల్లో అమలు కాని హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడేమో వాటిని అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్నది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణలో 2014కు ముందు ర�
ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారని తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఉచిత బస్సు ప్రయాణంతో పరిమితికి మంచి ప్రయాణికులు బస్సులో ఎక్కడంతో కండక్టర్ స్పృహ తప్పిపడిపోయింది. ఈ ఘటన బుధవారం మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. మెదక్ డిపోకు చెందిన బస్సు రామాయంపేట నుంచి బయలుదేరింది.