మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండల పరిధి మాచారం శివారు 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో నలుగు
Road accident | కారు అదుపుతప్పి కొండ పైనుంచి ఫల్టీ కొట్టిన ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. హిమాచల్ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రం కులూ జిల్లా (Kulu district) లోని రోహ్తాంగ్ పాస్ (Rohtang pass) వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో గురువారం ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. పిడుగుపాటుకు ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. అనేక చోట్ల తోటలు ధ్వంసమయ్యాయి. ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయిం�
బంధువుల ఇంట్లో శుభకార్యానికి బయలుదేరిన కాసేపటికే ట్రాక్టర్ రూపంలో ఆ కుటుంబాన్ని మృత్యువు కబలించింది. ఒకే ఇంట్లో నలుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసుల వివరాల ప్రకారం... మెదక్�
వేర్వేరు చోట్ల నీటిలో మునిగి నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలు మహబూబ్నగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. వివరాలు ఇలా.. మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం స్ఫూర్తితండాకు చెందిన సక్రూనాయక�
కొద్దిక్షణాల్లో ఇంటికి చేరుకుంటామనుకునేలోగా ఎదురుగా మృత్యురూపంలో వచ్చిన కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాతపడ్డారు. ఈ విషాద ఘటన సోమవారం సాయంత్రం సంగారెడ్డి
Road accident | ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. లోడుతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
పసందైన విందు, వినోదాలను పంచిపెట్టే బార్లు, రెస్టారెంట్లతో కళకళలాడే ప్రాంతంలో శనివారం రాత్రి దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించగా, 21 మంది గాయపడ్డారు.
భర్త తాగుడుతో విసుగుచెందిన ఆ ఇల్లాలు.. తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నది. ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొన్నది. ఈ ఘటన ఆదివారం సంగారెడ్డి జిల్లా ప
జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మొన్నటికి మొన్న.. గత నెల రెండో వారంలో హఫీజ్పేట డివిజన్ సాయినగర్ యూత్ కాలనీలో బాల్కని గోడ కూలి మూడే�
కామారెడ్డి జిల్లాలోని రహదారులు రక్తసిక్తమయ్యాయి. సోమవారం రాత్రి, మంగళవారం వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. కారు, బైకు ఢీకొని ఇద్దరు, బైక్, ట్రాక్టర్ ఢీకొని ఒకరు, లారీ, బైక్ ఢ�
Crime News | ఏపీలోని రెండు జిల్లాలో జరిగిన కరెంట్ ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం జానకిరామపురంలో వాటర్ హీటర్ షాక్ కొట్టి తల్లి అనూష, కుమార్తె ధన్విక మృతి చెందారు.
ఈత సరదా వారి ప్రాణాలను కబళించింది. కృష్ణానదికి స్నానానికి వెళ్లిన నలుగురు మృతి చెందిన సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నది. పోలీసులు, మృతుల బంధువుల కథనం మేరకు.. ఇటిక్యాల మండలం వల్లూరుకు చెందిన
Fire Accident | గుజరాత్లోని ఆరావళిలో ఓ బాణసంచా కంపెనీలో భారీగా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతువాతపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో నలుగురు మాత్రమే ఉందని సమాచారం ఉందని అధికారులు పేర్కొ�
లక్నో : ఉత్తరప్రదేశ్ సహరాన్పూర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. సర్సావా పోలీస్ స్టేషన్ పరిధిలోని గోవింద్పూర్ గ్రామంలోని అటవీ ప్రాంతంలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపి�