Crime News | ఏపీలోని రెండు జిల్లాలో జరిగిన కరెంట్ ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం జానకిరామపురంలో వాటర్ హీటర్ షాక్ కొట్టి తల్లి అనూష, కుమార్తె ధన్విక మృతి చెందారు.
ఈత సరదా వారి ప్రాణాలను కబళించింది. కృష్ణానదికి స్నానానికి వెళ్లిన నలుగురు మృతి చెందిన సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నది. పోలీసులు, మృతుల బంధువుల కథనం మేరకు.. ఇటిక్యాల మండలం వల్లూరుకు చెందిన
Fire Accident | గుజరాత్లోని ఆరావళిలో ఓ బాణసంచా కంపెనీలో భారీగా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతువాతపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో నలుగురు మాత్రమే ఉందని సమాచారం ఉందని అధికారులు పేర్కొ�
లక్నో : ఉత్తరప్రదేశ్ సహరాన్పూర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. సర్సావా పోలీస్ స్టేషన్ పరిధిలోని గోవింద్పూర్ గ్రామంలోని అటవీ ప్రాంతంలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపి�
చిత్రకూట్ : కల్తీ మద్యం తాగి నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఉత్తర ప్రదేశ్లోని చిత్రకూట్ జిల్లా ఖోపా గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన కొందరు శనివారం సాయంత్రం �