Fire Accident | గుజరాత్లోని ఆరావళిలో ఓ బాణసంచా కంపెనీలో భారీగా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతువాతపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో నలుగురు మాత్రమే ఉందని సమాచారం ఉందని అధికారులు పేర్కొ�
లక్నో : ఉత్తరప్రదేశ్ సహరాన్పూర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. సర్సావా పోలీస్ స్టేషన్ పరిధిలోని గోవింద్పూర్ గ్రామంలోని అటవీ ప్రాంతంలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపి�
చిత్రకూట్ : కల్తీ మద్యం తాగి నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఉత్తర ప్రదేశ్లోని చిత్రకూట్ జిల్లా ఖోపా గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన కొందరు శనివారం సాయంత్రం �