బతికున్న వ్యక్తులు చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్లు, బోగస్ లీగల్ హెయిర్ సర్టిఫికెట్లు సృష్టించడం ద్వారా విశ్రాంత అధికారి పేరిట ఉన్న స్థలాన్ని కాజేసేందుకు ప్రయత్నించిన ఓ ముఠాలోని సభ్యులను ఫిలింనగర
జిల్లాకేంద్రంలోని బస్టాండ్ ప్రాంతం నుంచి ఓ మహిళను ఆటోరిక్షాలో తీసుకెళ్లి గ్యాంగ్రేప్కు పాల్పడిన ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు.
Cocaine Seized | దేశ రాజధాని ఢిల్లీ నగరంలో అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లింగ్ ముఠాగుట్టు రట్టయ్యింది. 500 కిలోల కొకైన్ను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ విలువ రూ.2వేలకోట్లకుపైగా ఉంటుందని అంచనా.
వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్గా మారిన దొంగల ముఠా సభ్యులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని హన్మాపురం గ్ర�
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కమ్మర్పల్లి శివారు అటవీ ప్రాంతంలో మంగళవారం రాత్రి జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు.
పార్ట్టైమ్ జాబ్ పేరుతో నిరుద్యోగులకు గాలం వేసి, కంపెనీ నియమాలు ఉల్లంఘించారంటూ నకిలీ లీగల్ నోటీసులతో వారిని బెదిరించి లక్షల రూపాయలు దోచుకుంటున్న నలుగురిని సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
Parliament security Breach | పార్లమెంట్లో బుధవారం భద్రతా వైఫల్యం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన కొత్త పార్లమెంట్లో భద్రతపై పలు ప్రశ్న
Fake RT-PCR report | కర్ణాటకలో నకిలీ ఆర్టీ పీసీఆర్ సర్టిఫికెట్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఒమిక్రాన్ పాజిటివ్ వ్యక్తికి నకిలీ సర్టిఫికెట్ జారీ
పైసల సంపాదనకు జైల్లోనే పథకం ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తామని పాత నేరస్తుల మోసాలు నకిలీ నియామక పత్రాలు ఇచ్చి.. 24 మంది నుంచి 27 లక్షలు వసూలు నలుగురు అరెస్టు..నగదు, సామగ్రి స్వాధీనం సిటీబ్యూరో, నవంబర్ 24(నమస్తే తె�
Marijuana | గంజాయి సరఫరాదారులపై జిల్లాలోని సుల్తానాబాద్ పోలీసులు కొరడా ఝుళిపించారు. గంజాయిని పూర్తిస్థాయిలో నియంత్రించాలని రామగుండం సీపీ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు గత కొన్ని రోజులుగా గంజాయి సరఫరా, విక్ర�
సైబర్ నేరాలకు పాల్పడుతున్న నలుగురి అరెస్ట్ | సైబర్ నేరాలకు పాల్పడుతున్న గుంటూరు జిల్లాకు చెందిన నలుగురు వ్యక్తులను కర్నూల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ వెబ్సైట్లతో మోసం చేసి డబ్బులు ఖాతాలకు
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై కండివాలి ప్రాంతంలోని హిరానందాని హెరిటేజ్ హౌసింగ్ సొసైటీ నివాసితులను నకిలీ వ్యాక్సినేషన్ డ్రైవ్ పేరుతో మోసగించిన కేసులో నలుగురిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చే
హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణానికి అక్రమంగా పీడీఎస్ బియ్యం తరలిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేసి 70 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు. కమాన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుం�