ఫార్ములా-ఈ కారు రేసు వ్యవహారంలో ఈడీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హాజరయ్యారు. బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయంలో రెండు గంటలుగా విచారణ కొనసాగుతున్నది.
KTR | ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ శుక్రవారం సాయంత్రం కలిశారు.
RSP | ఎలక్ట్రిక్ వాహనాల గురించి మీరు మాట్లాడితేనేమో ఒప్పు.. అదే విషయం కేటీఆర్ మాట్లాడితే తప్పు ఎట్లయితది..? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూటిగా ప్రశ్న
KTR | ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో అరపైసా కూడా అవినీతి జరగలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తేల్చిచెప్పారు. ఈ వ్యవహారంలో చర్చించేందుకు నీకు దమ్ముంటే లైడిటెక్టర్ పర
KTR | ఏసీబీ ఆఫీసు వద్ద మీడియా ప్రతినిధుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. పోలీసుల తీరును గ్రహించిన కేటీఆర్.. మీడియాపై దాడి ఎందుకు అని డీసీపీని ప్రశ్నించారు.
KTR | రేవంత్ రెడ్డి రాసిచ్చిన నాలుగైదు ప్రశ్నలను ఏసీబీ అధికారులు నలభై రకాలుగా అడిగారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఏసీబీ అధికారులు కొత్తగా అడిగిందేమీ లేదని కేటీఆర్ స్ప�
KTR | ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో నమోదైన ఏసీబీ కేసు విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన న్యాయవాది రామచంద్రరావుతో కలిసి హాజరైన సంగతి తెలిసిందే.
సవాలక్ష వివాదాలతో సుప్రీంకోర్టులో కేసులున్న భూమిపై.. అదీ ప్రభుత్వంతో సంబంధం లేని, ప్రైవేట్ వ్యక్తులకు చెందిన భూమిపై క్విడ్ప్రోకో (ఇచ్చి పుచ్చుకోవడం) సాధ్యమవుతుందా? కానీ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అను�
KTR | ఏసీబీ విచారణకు కేటీఆర్ వెంట న్యాయవాదిని తీసుకెళ్లేందుకు హైకోర్టు అనుమతించింది. కేటీఆర్కు కనిపించే దూరంలో న్యాయవాది ఉండాలని కోర్టు సూచించింది.