హైదరాబాద్ : ఫార్ములా-ఈ కార్ రేస్(Formula-E car race) కేసులో ఏసీబీ విచారణకు బీఎల్ఎన్ రెడ్డి(BLN Reddy ) హాజరయ్యారు. ఫార్ములా-ఈ కార్ రేస్ సమయంలో హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్గా ఉన్న బీఎల్ఎన్ రెడ్డిని హెచ్ఎండీఏ ఖాతా నుంచి విదేశీ సంస్థకు నగదు బదిలీ వ్యవహారంపై ఏసీబీ ఆరా తీసింది. ఈ కేసులో ఆయన ఏ3గా ఉన్నారు. 54 కోట్ల రూపాయాలకు సంబంధించిన లావీదేవీలు రాబట్టి బీఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ను ఏసీబీ అధికారులు రికార్డు చేయనున్నారు. కాగా, ఇప్పటికే కేటీఆర్, అర్వింద్ కుమార్ను ఏసీబీ విచారించిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..