: భూ వ్యవహారంలో తనకు న్యాయం జరగడం లేదని ఆవేదనకు లోనై ఆత్మహత్యకు పాల్పడిన రైతు బోజడ్ల ప్రభాకర్ మృతిపై సమగ్ర విచారణ జరిపి నిందితులను చట్టపరంగా శిక్షించాలని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం ఖమ్మం పోలీస్�
తెలంగాణతో ఉద్యమ నేత కేసీఆర్ది పేగుబంధమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. కానీ ఇదే తెలంగాణతో కాంగ్రెస్, బీజేపీ నేతలది రాజకీయ బంధమని విమర్శించారు. తెలంగాణ ఉనికి కోసం ఎవ
అమలుకు నోచుకోని హామీలు ఇచ్చి ఇప్పుడు వాటి ఊసెత్తని కాంగ్రెస్ పాలకులకు పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఖమ్మం బీఆర్�
తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆస్తిని కాపాడేది బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమేనని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ�
ప్రజా సమస్యల పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడేందుకు బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ�
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం సత్తుపల్లిలోని శ్రీలక్ష్మీప్రసన్న ఫంక్షన్హాల్లో సత్తుపల్లి నియోజకవర్�
ఆరు గ్యారెంటీల పేరిట ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 120 రోజుల్లో చేసిందేమీ లేదని ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. పెనుబల్లి మండల బీఆర్ఎస్ పార్టీ �
పట్టణంలోని ప్రధాన ప్రసాద్ జామియా మసీద్లో ముస్లింలకు ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఇచ్చిన ఇఫ్తారు విందులో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తె
ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించలేని చేతకాని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా ఎండిపోతున్న పంటలను పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ జిల్లా నాయకులు ధ్వజమెత్తారు.
మున్సిపాలిటీలోని ఎన్టీఆర్నగర్ 8వ వార్డు కౌన్సిలర్ షేక్ చాంద్పాషాపై సోమవారం రాత్రి ఎన్టీఆర్నగర్కు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. సత్తుపల్లిలో బైక్ మెకానిక్ షాపు నిర్వహిస్తున్న చా
మండలంలోని పలుగ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పర్యటించారు. మాజీసర్పంచ్ నాగరాజు ఇంటి వద్ద కార్యకర్తలతో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలన�
భక్తుల శివనామ జపంతో శైవాలయాలు మార్మోగాయి. శివుడికి ప్రీతిపాత్రమైన రోజు మహా శివరాత్రి పర్వదినాన ‘హర హర మహాదేవ శంభో శంకర’ అంటూ తెల్లవారుజాము నుంచే నినదించాయి. ‘శివ శివ శంకర.. భక్తవ శంకర’, ‘ఓం నమఃశివాయ.. ఓం నమ�
ఖమ్మం నగరానికి చెందిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రకు రెండోసారి సైతం రాజ్యసభకు అవకాశం కల్పించడం పట్ల బీఆర్ఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో ఈ నెల 7వ తేదీ సాయంత్రం 4 గంటలకు జరిగే మాజీ సీఎం కే
రాజ్యసభ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున గురువారం నామినేషన్ దాఖలు చేసిన వద్దిరాజు రవిచంద్రకు బీఆర్ఎస్ లోక్సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఖమ్మం జడ్పీ �