కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రజలందరికీ కష్టాలు తప్పడం లేదని తాండూరు మాజీ ఎమ్మెల్యే పంజుగుల రోహిత్రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రోహిత్రెడ్డి మాట్లాడుతూ రాష్
లోక్సభ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని, స్వార్థం కోసం పార్టీలు మారే వారికి ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి తాండూరు పట్టణం
మరోసారి కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి ప్రజలకు సూచించారు. బుధవారం మండలంలోని కోకట్తో పాటు పలు ప్రాంతాల్లో స్టీట్ కార్నర్ మీటింగుల్లో మండల పార్టీ అధ్య�
ఎంపీ ఎన్నికల్లో భాగంగా గురువారం సాయంత్రం 5 గంటలకు యాలాల మండల పరిధిలోని లక్ష్మినారాయణపూర్ సమీపంలో యాలాల, బషీరాబాద్ మండలాల బీఆర్ఎస్ ఆశీర్వాద సభ నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి తెలిప�
కాంగ్రెస్ పాలనలో ప్రజలు కష్టాలపాలవుతున్నారని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. సోమవారం పరిగి మండలం బసిరెడ్డిపల్లి, మాదారం గ్రామాల్లో చేవెళ్ల పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థిగా కాసాని
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపునకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని తాండూ రు మాజీ ఎమ్మెల్యే పి.రోహిత్రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరులో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశంలో రోహిత్
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రేణులు దూకుడు పెంచాయి. శనివారం తాండూరు సమీపంలోని జీపీఆర్ గార్డెన్లో బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఎన్నికలకు ముందు ఉచితంగా ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజ్ చేస్తామని హామీనిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను చేపట్టారు.
ఎల్ఆర్ఎస్పై కాంగ్రెస్ పార్టీ రెండు నాలుకల ధోరణి అవలం భిస్తున్నదని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టవద్దని చెప్పిన కాంగ్రెస్ నాయక�
తాండూరు నియోజకవర్గంలో వివిధ శాఖల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ మార్గంలోని మాతా శిశు ఆసుపత్రి సమీపంలో రూ.25 కోట్లతో నిర్మిస్తున్న నర్సింగ్ కళాశాలతో పాటు తాండూరు �