కాంగ్రెస్ చేతగాని పాలనతో ప్రజలు విసిగెత్తిపోయారని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే గడిచిన ఏడాది కాలంలో అనేక ధర్నాలు, నిరసన దీక్షలతో ప్రజలు, రైతుల పక్షాన నిల
కొడంగల్ నియోజక వర్గంలోని దౌల్తాబాద్కు చెందిన దాదాపు 30 మంది కాంగ్రెస్ నాయకులు, రైతులు బీఆర్ఎస్లో చేరారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి బుధవారం దౌల్తాబాద్లో పర్యటించారు.
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల రైతులతోపాటు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిపై నమోదైన కేసులో బొంరాస్పే ట్ పోలీసులు విచారణ చేపట్టారు.
లగచర్ల ఘటనలో సీఎం రేవంత్రెడ్డి తనపై తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపించారని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి చెప్పారు. 37 రోజులు తనను జైలులో పెట్టి సీఎం పైశాచికానందం పొందారని మండిపడ్డారు.
లగచర్ల ఘటనలో జైలుకు వెళ్లిన అనంతరం మొదటిసారిగా నియోజకవర్గానికి విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డికి బీఆర్ఎస్ నాయకులు, రైతులు, అభిమానులు, మహిళలు పెద్దఎత్తున స్వాగతం పలికారు.
లగచర్ల కేసు (ఎఫ్ఐఆర్ 145)లో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు జస్టిస్ కే లక్ష్మణ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
తమ భూములను కాపాడుకునేందుకు న్యాయపోరాటం చేస్తే కాంగ్రెస్ సర్కార్ వక్రీకరించిందని రోటిబండ తండా గ్రామానికి చెందిన బాధితులు, కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. బెయిల్పై బయటకు వచ్చిన సందర్భంగా బీఆర్ఎస�
కొడంగల్ నుంచే సీఎం రేవంత్రెడ్డి పతనం మొదలైందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి మండిపడ్డారు. తాను ఏ తప్పూ చేయకపోయినా లగచర్ల ఘటనకు కుట్ర చేశానంటూ అక్రమ కేసు పెట్టించారని ఆగ్రహం వ్యక్తంచ
లగచర్ల గిరిజన రైతులకు బెయిల్ రావడం కాంగ్రెస్ నిరంకుశత్వంపై రైతులు సాధించిన విజయమని మాజీ మంత్రి హరీశ్రావు అభివర్ణించారు. ‘35 రోజుల తర్వాత అయినా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సహా లగచర్ల గిరిజన రై
లగచర్ల బాధితులపై ప్రభుత్వం నమోదు చేసిన కేసులను వెనక్కి తీసుకొని వా రిని వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం నారాయణపేట, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యేలు రాజేం�
రైతులు చేపట్టిన న్యాయపోరాటాన్ని రాజకీయ కక్షగా మార్చేందుకు ప్రభుత్వం యత్నిస్తున్నదని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తరఫు న్యాయవాదులు రాంచందర్, లక్ష్మణ్, శుభప్రద్ పటేల్ పేర్కొన్నారు. రెండు రో�
వికారాబాద్ జిల్లా చర్లపల్లి జైలులో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్రెడ్డిని పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. శనివారం ఆయన్ను జైలు నుంచి వికారాబాద్ డీటీసీ సెంటర్కు తీసుకొచ్చారు.
పదకొండు నెలల కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పేదలు, రైతుల తరఫున, వి ద్యార్థులకు మద్దతుగా బీఆర్ఎస్ చేస్తున్న పోరాటాల దె బ్బకు రేవంత్రెడ్డి అబ్బా అని తోక ముడుచుకొని ప్రజలకు వ్యతిరేకంగా తీసుకుంటు