ఎందరో మహనీయల పోరాటాలు, ప్రాణత్యాగాల ఫలితంగా స్వతంత్ర భరత్ ఏర్పడిందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో 79 స్వతంత్ర దినోత్సవ వేడుక
అమ్మా పెద్దమ్మ తల్లీ.. అబద్దపు హామీలు, వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చూడు తల్లి .. అంటూ రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్ల�
‘ఒక ఇల్లు కూల్చడం ఎంతో తేలిక... కానీ అదే ఇల్లు కట్టుకోవాలంటే సామాన్యుడు ఎంత కష్టపడుతాడో కాంగ్రెస్ పార్టీ వారికి తెలియక.. పద్ధతి, ప్రణాళిక లేక.. మాస్టర్ ప్లాన్ తయారీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా కష్ట పడ్డ�
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గులాబీ దండు కదం తొక్కాలని, ఓరుగల్లు దద్దరిల్లాలని ఆ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు.
వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పెద్దసంఖ్యలో తరలిరావాలని ఆ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే, పార్టీ కోరుకంటి చందర్ పిలుపునిచ్చ�
గోదావరిని మళ్లీ నిండుకుండలా మార్చకుంటే అదే గోదావరి నదిలో ఆమరణ దీక్షకు దిగుతామని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హెచ్చరించారు. కాంగ్రెస్ అసమర్థ పాలనపై ప్రజల నుం
కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసానికి కేరాఫ్ అని, ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్ల హామీని తుంగలో తొక్కిందని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ �
అభివృద్ధి పేరిట రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న కూల్చివేతలను ఇప్పటికైనా ఆపాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కూల్చివేతలను నిరసిస్తూ రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల�
సింగరేణి నికర లాభాల్లో కార్మికులకు 33శాతం వాటా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6న పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ, టీబీజీకేఎస్ �
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ను నమ్మితే తెలంగాణ అల్లకల్లోలమే అవుతుందని, ఆ పార్టీలు సింగరేణి సంస్థను పూర్తిగా అమ్మేందుకు పూనుకుంటాయని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ
రాష్ట్రంలో అభివృద్ధి అంటే కేసీఆర్ సర్కార్దేనని, పదేండ్ల పాలనలో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. 420 హామీలతో గద్దెనెక్కిన కా�
‘రాజ్యాంగ నిర్మా త అంబేద్కర్ ఏ ఒక్క వర్గానికి చెందిన వ్యక్తి కాదు. ఆయన అందరివాడు. ఆయన పోరాట స్ఫూర్తితోనే లక్షలాది మందిని సమీకరించి 14 ఏండ్లపాటు పోరాడి కేసీఆర్ నాయకత్వం లో రాష్ర్టాన్ని సాధించుకున్నాం.
కేసీఆర్ పదేళ్ల పాలనలో వ్యవసాయం పండుగలా మారింది. పుష్కలమైన నీళ్లు, 24గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా పథకాలతో సంబురంగా సాగింది. కానీ, కాంగ్రెస్ సర్కారు వంద రోజుల పాలనలో సాగు ప్రశ్నార్థకంగా మారింది.
Eye donation | పెద్దప ల్లి జిల్లా రామగుం డం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తండ్రి మల్లయ్య (82) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. గోదావరిఖనిలో నివా సముంటున్న ఆయన గతంలో సింగరేణిలో పనిచేసి రిటైర్ అయ్యారు. పుట్టెడు ద�