కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మద్దతు ధరతోపాటు బోనస్ ఒకేసారి చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పేర్కొన్నారు. అలాగే సన్నాలతోపాటు దొడ్డు వడ్లకు కూడా రూ.500 బోసన్ చెల్లించాలన్నారు.
కల్వకుర్తి మండలం సత్యసాయినగర్ సూర్యలత కాటన్మిల్లు బీఆర్ఎస్కేవీ అధ్యక్షుడు సూర్యప్రకాశ్రావు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ నవీన్కుమార్తో కలిసి శనివారం పార్టీ వర్కింగ్ ప్
కాంగ్రెస్ ప్రభుత్వానికి బడు గు, బలహీన వర్గాల ప్రజల శాపనార్థాలు, ఉసురు త గిలి కూలిపోవడం ఖా యమని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పేర్కొన్నారు. వెల్దండ మండలకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బుధ�
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణ సమీపంలోని సూర్యలత కాటన్ మిల్ గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బొక్కబోర్లా పడింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇలాకాలో కాంగ్రెస్ పార
మ్మెల్సీ కవితకు బెయి ల్ మంజూరు కావడంపై కాంగ్రెస్, బీజేపీ నేతలు పోటీలు పడి ఆరోపణలు చేయడం అసత్యం, అర్ధరహితమని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు.
కల్వకుర్తి నియోజకవర్గాన్ని రూ.5వేల కోట్లతో అభివృద్ధి చేశామని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. సోమవారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో నిర్వహించిన సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభ ‘కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు’ ఉన్నదని మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ఎద్దేవా చేశారు. కేవలం బీఆర్ఎస్ నాయకులను తిట్టడానిక
కల్వకుర్తిలో నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బహిరంగ సభ కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉన్నదని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ఎద్దేవా చేశారు.
గ్యారెంటీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ను, పేదల కడుపులు కొట్టి పెద్దల కడుపు నింపుతున్న బీజేపీలను ఎంపీ ఎన్నికల్లో తరిమికొట్టాలని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
గ్యారెంటీల గారడీ కాంగ్రెస్, కల్లోల బీజేపీని ఖతం చేస్తేనే ప్రజలకు మేలు చేకూరుతుందని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. గురువా రం ఆమనగల్లులో నిర్వహించిన �
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు ఎంపీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని నాగర్కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవా�
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ గెలుపు ఖాయమని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల కేంద్రంలో సోమవారం రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డితో కలిసి �
ప్రాంతీయ పార్టీలతోనే రాష్ర్టాలు అభివృద్ధి చెందుతాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం ఆమనగల్లులో మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అధ్యక్షతన నియోజకవర్గం ముఖ్య నాయకులు, కార్యకర్తల స