కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర రాజకీయాలు మానుకోవాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. ఈ మేరకు పిట్లం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సోమవారం షిండే ఆధ్వర్యంలో బ�
మండలంలోని మెనూర్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో మండల కేంద్రంతోపాటు అంతాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం బీఆర్ఎస్లో పార్టీలో చేరారు. వారికి జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మ
వరంగల్లో ఈనెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్షిండే పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ హయాంలోనే మైనార్టీల అభివృద్ధి జరిగిందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. బిచ్కుంద మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో బీఆర్ఎస్ లోక్సభ అభ్య�
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించి జహీరాబాద్ గడ్డపై బీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తామని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి అన
త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల దిమ్మతిరిగేలా రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేయాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పిలుపు